ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
==బాల్యము, విద్యాభ్యాసము==
'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=Eminent Editors|date=2012-11-01|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=37-44}}</ref>, <ref>{{cite news|last1=D. ANJANEYULU|title=The man and the journalist|url=http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|accessdate=13 February 2015|work=THE HINDU|date=1996-01-21}}</ref>. ఇతని తల్లి రాంబాయి, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు [[మహారాష్ట్ర]] ప్రాంతం నుండి [[నెల్లూరు]]కు వలస వచ్చారు. ఇతడు [[ఉన్నత పాఠశాల]] విద్య [[నెల్లూరు]]<nowiki/>లో పూర్తి చేసి [[మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత [[న్యాయశాస్త్రం]]<nowiki/>లో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల [[న్యాయవాది|న్యాయవాద]] వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ [[శిక్షణ]] పొందాడు. నెల్లూరు లోని ఒక మిడిల్ [[ఉన్నత పాఠశాల]]<nowiki/>లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ప్రధానోపాధ్యాయుడయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు.
 
==స్వరాజ్య==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు