వీర్ల దేవాలయం (కారంపూడి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
 
'''వీర్ల దేవాలయం'''(వీరులగుడి) 11 వ శతాబ్దంలో [[పల్నాటి యుద్ధం]] ముగిసిన తరువాత [[బ్రహ్మనాయుడు]] ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయుకులకు గుర్తులుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించారు<ref>http://books.google.co.in/books?id=MMFdosx0PokC&pg=PA85&lpg=PA85&dq=festival+in+karempudi&source=bl&ots=gyet42x-Aq&sig=9zD89tzi5OqVqq8nhGjXVjxt6Kw&hl=en&sa=X&ei=3VdoVL2oLY-6uAShm4Eg&ved=0CEIQ6AEwBg#v=onepage&q=festival%20in%20karempudi&f=false</ref> ఆ వీరకల్లులు, వీరాచారపీఠం ఉన్నదే వీరులగుడి (వీర్లదేవాలయం). ఈ గుడి [[గుంటూరు]] జిల్లా [[పల్నాడు]] ప్రాంతంలోని [[కారంపూడి]] పట్టణంలో నాగులేరు ఒడ్డున ఉంది. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి, వారు ఉపయోటించిన ఆయధాలకు పూజల చేసి ఉత్సావాలు జరపటం అనే సాంప్రదాయం ప్రపంచంలో [[రోమ్]] తరువాత ఒక్క [[కారంపూడి]] లోని వీరురగుడి లోనే జరుగును<ref>http://books.google.co.in/books?id=o63Hau4If3cC&pg=PA246&lpg=PA246&dq=festival+in+karempudi&source=bl&ots=UVM2E1T5JG&sig=6ltYPdZxdgQqEpNEsNsGcIuosvc&hl=en&sa=X&ei=FFNoVLzLBIOEuwSUnILYAQ&ved=0CC8Q6AEwAw#v=onepage&q=festival%20in%20karempudi&f=false</ref>..
== చరిత్ర ==
మహాభారత యుద్ధంలో ఘట్టాల్లా పల్నాటి యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అనుగురాజు పల్నాట [[గురజాల]]ను రాజ్యంగా చేసుకొని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోమనటం, అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది. అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజల్లో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు. ఇదే క్రమంలో శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్యస్థానం సంపాదించింది. ఈ క్రమంలో పల్నాడు రాజ్యం రెండు ముక్కలైంది. అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామునికి గురజాల, రెండో భార్య సంతానమైన మలిదేవాదులకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి. ఇరురాజ్యాల మధ్య కోడిపోరుతో కక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమొందించే క్రమంలో లంకన్న ఒరగటం, నలగాముని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. బ్రహ్మన్న దత్తపుత్రుడు కన్నమనీడు నేతృత్వంలో [[బాలచంద్రుడు (పలనాటి)|బాలచంద్రుడు]] తదితర 66 మంది నాయకులు ఈ [[పల్నాటి యుద్ధంలోయుద్ధం]]<nowiki/>లో అసువులు బాశారు. చివరి అంకంలో బ్రహ్మన్న, నాగమ్మలు[[నాగమ్మ]]<nowiki/>లు [[కత్తులు]] దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మన్న గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం, నాగమ్మ మంత్రిగా నలగామునితో రాజ్యం చేయించటంతో పల్నాటి యుద్ధం ముగిసింది<ref>http://epaper.prabhanews.com/c/23843329</ref>.
 
== ఆలయ విశేషాలు ==
800 ఏళ్లుగా పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించటం పరిపాటిగా మారింది. బ్రహ్మన్న స్థాపించిన సమసమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో [[చెన్నకేశవస్వామి]] దేవాలయాలను మాచర్ల, కారంపూడిల్లో ఏర్పాటు చేసి చాపకూటిని ప్రవేశపెట్టాడు. అదే తీరున ప్రస్తుతం బ్రహ్మన్న ద్వారా ఆచారాన్ని పొందిన పిడుగు వంశీకులు చాపకూడు, వీరారాధన ద్వారా నిలుపుతున్నారు. ప్రతియేటా వీరారాధనోత్సవాలుఘనంగా జరుగుతాయి<ref>http://epaper.prabhanews.com/1412253/Guntur/31-10-2017-Guntur#clip/23338653/4be46cca-1965-47e0-8cf9-3a749ecccbab/355.42857142857144:489.0066815144767</ref>.
 
== వీరోత్సవాలు ==
పంక్తి 22:
నాలుగోరోజు కోడిపోరు: అలనాడు రెంటచింతల మండలంలోని పాలువాయి వద్ద జరిగిన ఇరురాజ్యాల మధ్య కోడిపోరు దృశ్యాన్ని నేటికీ చూపుతారు. మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజును నాగమ్మ ఓడేలా చేయటం, రాజ్యం విడిచి మలిదేవాదులు అరణ్యవాసం పట్టటం ఇందులోని ముఖ్యఘట్టం<ref>http://epaper.sakshi.com/1438091/Guntur-District/21-11-2017#page/20</ref><ref>http://epaper.vaartha.com/1438558/Guntur/21-11-2017#page/9/2</ref><ref>http://epaper.eenadu.net/index.php?rt=index/index#</ref>.
 
''ఐదో రోజు కల్లిపాడు'': పల్నాటి యుద్ధంలో వీరనాయకులు అసువులు బాయటమే కల్లిపాడు ఉద్దేశం. ముందుగా ఏర్పాటు చేసిన తంగెడ మండలపై కొణతాలు (దైవాలు) ఒరుగుతాయి. [[దేవుళ్ళు]] ఒరిగిన మండల కోసం [[ప్రజలు]] ఎగబడతారు. దీంతో వీరారాధనోత్సవాలుముగుస్తాయి.
 
''పిన్నవాడే పీఠాధిపతి'': ప్రస్తుతం వీరాచారాన్ని నిలుపుతున్న పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు పిన్న వయస్కుడు. 13 ఏళ్ళ చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకపక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్‌ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు<ref>http://epaper.vaartha.com/1433645/Guntur/17-11-2017#page/16/2</ref>. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.