కనకదుర్గ ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
రాత పరమైన తప్పులను సవరించాను.
పంక్తి 49:
 
== పేరువెనుక చరిత్ర ==
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసుతపస్సు చేసి , ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా [[కనకదుర్గ|కనక దుర్గ]] అయింది. ఇక్కడ [[అర్జునుడు]] [[శివుడు|శివు]]<nowiki/>డి కొరకు తపసుతపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం [[విజయవాడ]] అయింది.
[[దస్త్రం:View of Kanaka Durga Temple Basement.jpg|300px|thumb|ఎడమ|గుడి క్రింది భాగము ]]
 
పంక్తి 55:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం [[కృష్ణానది]] ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది [[ఆది శంకరాచార్యులు|శంకరాచార్యుల]]<nowiki/>వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి [[దర్శనము|దర్శనం]] చేసుకొంటారు.
[[File:Hindu Goddess Statue at ASI Museum, Amaravathi.jpg|thumb|right|కనకదుర్గ అమ్మవారి విగ్రహము]]
రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమప్రార్థించగాసంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.
ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి [[ఆలయం]]<nowiki/>లోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
<ref>{{cite web
"https://te.wikipedia.org/wiki/కనకదుర్గ_ఆలయం" నుండి వెలికితీశారు