వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 34:
| weight =
}}
'''వంగోలు వెంకటరంగయ్య''' ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, [[కన్నడము]], [[తమిళము]], [[హిందీ]], [[ఉర్దూ]], [[పారసీక]] భాషలయందు వీరు పాండిత్యము
==విశేషాలు==
వీరు పండిత వంశములో వంగోలు శేషాచలపతి, సీతమ్మల మువ్వురు సంతానంలో కనిష్ఠ పుత్రుడిగా [[1867]], [[అక్టోబరు 18]]వ తేదీన జన్మించారు<ref>{{cite journal|last1=కారంశెట్టి|first1=వెంకటరంగయ్యశెట్టి|title=విజ్ఞాననిధి, పండితుడు, బహుభాషాపారంగతుడు స్వర్గీయ వంగోలు వెంకట రంగయ్య పంతులుగారు|journal=జమీన్రైతు|date=30 June 1950|volume=22|issue=26|page=5|url=http://www.zaminryot.com/pdf/1950/Jun/30-JUN-1950.pdf|accessdate=5 December 2017}}</ref>. వీరు నెల్లూరులోని హిందూ స్కూలు (వెంకటగిరి రాజా స్కూలు)లో మెట్రిక్యులేషన్ వరకు చదివి, తరువాత బి.ఎ. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలోను, బి.ఎల్. [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లోను చదివారు. ఇరువది రెండేండ్లలోపనే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి [[నెల్లూరు]]లో న్యాయవాదిత్వములో ప్రవేశించారు.
కేవలం చదువులో మాత్రమే కాక వీరు శారీరకవ్యాయామములలో ముఖ్యముగా కత్తిసాము, కర్రసాము, కుస్తీ విద్యలలో ప్రావీణ్యులు.
వీరు తమ స్నేహితులు కొందరితో అమెచ్యూర్ డ్రమెటిక్ సొసైటీ అనే నాటకరంగ సంస్థను స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత నాటకాలను ప్రదర్శించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించినది ఈ సంస్థే. వీరు ప్రత్యేకంగా నాటకాలలో నటించకున్నా నటులను తీర్చిదిద్దడంలో, నాటకాల ఎంపికలో ప్రధాన పాత్రను పోషించేవారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ ఆంధ్రజనమహాసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సభలలో వీరి స్వాగతోపన్యాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది.
ఇరువది రెండేంద్లలోపనే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి [[నెల్లూరు]]లో న్యాయవాదిత్వములో ప్రవేశించిన వారిలో వీరు ఒకరు. వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు, [[వేదము వేంకటరాయశాస్త్రులు]] గారు , [[వెన్నెలకంటి దరరామయ్య]] గారు, [[శనగవరపు పరదేశిశాస్త్రులు]] గారువంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించిరి. మరియు భరతముని [[ప్రణీత నాట్యశాస్త్రము]] లోని చతుర్ధాధ్యాంతర్గత తాండవ లక్షణమును విఅలక్షణముగా వివరములతో [[ఆంగ్లేయ]] భాషలోకి అనువదించిరి. ఈ గ్రంథము1936సం. లో [[అన్నామలై]] ఆచార్యునిగా నుండిన మాన్యులు శ్రీ. బిజయేటి నారాయణస్వామి నాయుడు గారు ప్రకటించినారు. (This book was available in Ethnological Dance centre- New York- Is the school of Natya Founded by La Meri and Ruth St. Denis).▼
▲
వీరు ఆజానుబాహువులు. మంచి దేహపుష్ఠి కలవారు. నిరంతరవిద్యావ్యాసంగపరాయణులు.
|