షా అలీ పహిల్వాన్ దర్గా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''షా అలీ పహిల్వాన్ దర్గా ''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లో ఆలయాల పురంగా ప్రసిద్ధిచెందిన [[ఆలంపూర్|అలంపూర్]]లో ఉంది. ఇక్కడి బాల బ్రహ్మేశ్వరాలయం, జోగులాంబాలయాల సమీపాన్నే ఈ దర్గా కూడా ఉండటం విశేషం.
== దర్గా చరిత్ర ==
తెలుగు నేల మీద [[కాకతీయులు|కాకతీయుల]] పాలన అంతమొందిన పిదప [[అలంపూర్]] ప్రాంతంలో పఠాన్‌ల ప్రాబల్యం పెరిగిపోయింది. ఈ సందర్భంలోనే చాలా మంది పహిల్వాన్‌లు ముస్లిం సాధువులుగా ఈ ప్రాంతానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ''షా అలీ పహిల్వాన్ '' కూడా ఒకరు. ఆయన ముందు [[ఆలంపూర్|అలంపూర్]] సమీపంలోని [[కర్నూలు]]కు చేరుకుని, అక్కడి నుండి అలంపూర్‌లోని దేవాలయాలపై దండెత్తి, విగ్రహాలను, దేవాలయాలను ధ్వంసం చేశాడు<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 29</ref>. ఈ తరుణంలో గ్రామస్తులకు, అతనికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో గ్రామస్తులంతా కలిసి పహిల్వాన్‌ను చంపివేశారు. ఈ సంఘటనలో పహిల్వాన్ మొండెం ఒకచోట, తల ఒక చోట పడింది. తల పడిన చోటే ప్రస్తుత దర్గాను నిర్మించారు. దీనిని సిర్ ముబారక్ అని, చిన్న దర్గా అని పిలుస్తారు. మొండెం పడిన చోట కూడా మరో దర్గాను ఏర్పాటుచేశారు. దీనిని పెద్ద దర్గా అని పిలుస్తారు. ఈ రెండు దర్గాలను విడదీస్తూ మధ్యలో జోగులాంబ వాగు ఉంటుంది. ప్రధాన దర్గా చుట్టూ దేవాలయాలు ఉన్నాయి. అయినా ఇక్కడ మత సామరస్యానికి ఏనాడు భంగం వాటిల్లిన దాఖాలాలు లేవు.
[[File:దర్గాలో కిస్తీ దోణె.jpg|thumb|దర్గాలో కిస్తీ దోణె]]