కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''[[కడియం శ్రీహరి]]''' [[వరంగల్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు.
 
==జీవిత విశేషాలు==
మూడుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి [[వరంగల్ జిల్లా]] [[పర్వతగిరి]] లో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్ గా పనిచేసి [[ఎన్టీ రామారావు]] సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో [[స్టేషను ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం|స్టేషను ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
<ref>http://articles.timesofindia.indiatimes.com/2002-03-20/hyderabad/27122098_1_opposition-protests-noisy-scenes-water-policy</ref>. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు [[నారా చంద్రబాబు నాయుడు]] మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.
 
"https://te.wikipedia.org/wiki/కడియం_శ్రీహరి" నుండి వెలికితీశారు