చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 134:
==వేద కాలము==
చరిత్రకారులు, భాషాశాస్త్రజ్ఞులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన విశేష పరిశోధనల ఆధారముగా ఋగ్వేద భాష, సంస్కృతము, ఋగ్వేద కాలము, ఋగ్వేద స్థానము, ఆర్యులు, ఇండో-ఆర్యులు, ఇండో-యూరోపియనులు మొదలగు విషయములపై నిర్ధారించిన ముఖ్యమగు అంశములు ఇచట క్రోడీకరింపబడినాయి. భవిష్యత్ పరిశోధనల వల్ల ఇందలి అంశములు కొన్ని మార్పులు చెందవచ్చు.
******* ఆర్యులు రచించారని చరిత్రకారుల అభిప్రాయం తప్పు *********
 
******* ఆర్యులు అనే పదమే లేదు *********
* తప్పు - పురాతమైన సాహిత్యాల్లో ఒకటైన చతుర్వేదాలు క్రీస్తు పూర్వం 1700 నుండి క్రీస్తు పూర్వం 1100 మధ్య ఆర్యులు రచించారని చరిత్రకారుల అభిప్రాయం <ref>Lucas F. Johnston, Whitney Bauman (2014). Science and Religion: One Planet, Many Possibilities. Routledge. p. 179.</ref>.
* తప్పు - భాష, సంస్కృతి, పురాణ గాథలు, అచారములు, కర్మకాండలు మొదలగు వానిలో ఋగ్వేద ఆర్యులకు, [[జొరాస్త్ర మతము]]లో అవెస్త ఆర్యులకు చాల సామీప్యము గలదు.
* తప్పు - సంస్కృతానికి, పెక్కు ఇండో-యూరోపియన్ భాషలకు చాల దగ్గరి సంబంధమున్నది. ఈ సారూప్యత ఆచారవ్యవహారములు, గాథలకు కూడా విస్తరిస్తుంది.
* తప్పు - ఆర్యులు, ముఖ్యముగా తొలి ఇండో-యూరోపియనులు అశ్వమును మచ్చిక చేసుకున్నారు.
* తప్పు - ఋగ్వేద ఆర్యులు, అవెస్త ఆర్యులు తమ జీవన శైలిలో ఒక ముఖ్య భాగముగా [[సోమ]] (Ephedra) మొక్కను పరిగణించారు. సోమరసము ఎన్నో విధములుగా ఉపయోగకరము.
* తప్పు - తొలి ఇండో-యూరోపియనుల ఉనికి అశ్వముతో, ఇండో-ఇరానియనుల అవాస స్థానము ఎఫిడ్రా (సోమ) మొక్క దొరకు చోటుతో ముడిపడి ఉన్నాయి. అనగా ఇండో-యూరోపియనులు మధ్య ఆసియా లోని నల్ల సముద్రము, కాస్పియన్ సముద్రము ప్రాంతము నుండి వలస వచ్చారు. మచ్చికైన గుర్రాలు, చక్రములతో వేగముగా చలించు రథాలు వీరికి తోడ్పడ్డాయి. వారిలో ఒక ముఖ్య శాఖ ఇండో-ఇరానియనులు తొలిసారిగా భారత ఉపఖండములోని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టారు.
* క్రీ.పూ. 2000నాటికి వీరు మధ్య ఆసియా నుండి సింధూ నదివరకు చేరారు.
* తప్పు - క్రీ.పూ. 2000నాటికి వీరు మధ్య ఆసియా నుండి సింధూ నదివరకు చేరారు.
* తప్పు - క్రీ. పూ. 1700ప్రాంతములో ఇండో-ఇరానియనుల ఒక ప్రముఖ శాఖ ఆఫ్ఘనిస్తాన్ (హెల్మాండ్, అర్ఘందాబ్ నదుల మధ్య ప్రాంతము) లో ఋగ్వేద మంత్రములు కూర్చారు.
* తప్పు - వేదకాలములో హెల్మాండ్ నది పేరు సరస్వతి మరియు హరిరుద్ పేరు సరయు. ఈ పేర్లు అన్నియూ ఋగ్వేదము, అవెస్తలలో ఒకటే.
* తప్పు - క్రీ.పూ. 1400 నాటికి వేద గణములు తూర్పు దిశగా మధ్య సింధూ మైదానము చేరారు.
* తప్పు - క్రీ.పూ. 850 నాటికి పంజాబ్ చేరుకున్నారు.
* తప్పు - పిమ్మట ఇనుము వాడకము పెరిగిన నాటికి గంగా మైదానములో జనావాసములు, జనసంఖ్య బహుళమయ్యాయి.
* తప్పు - వందల సంవత్సరాల తరబడి జరిగిన ఈ వలసక్రమములో ఇండో-ఆర్యులు వారి సాహిత్యము, ధార్మికత, అచారములు, సంప్రదాయములతో బాటు ప్రదేశముల పేర్లు, నదుల పేర్లు కొత్త ఆవాసములకు, కొత్త నదులకు ఆపాదించారు.
* తప్పు - పురాతత్వ పరిశోధనల ప్రకారము కూడా భారత దేశ చరిత్ర పశ్చిమము నుండి క్రమముగా తూర్పు దిశగా పయనించి గంగా మైదానములో వ్యాపించి స్థిరపడినది.
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు