నేదునూరి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[నేదునూరి గంగాధరం]]''' ([[జూలై 4]], [[1904]] - [[మార్చి 11]], [[1970]]) జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.
 
== జననం ==
వీరు [[జూలై 4]], [[1904]] [[సంవత్సరం]]<nowiki/>లో [[రాజమండ్రి]] మండలం [[కొంతమూరు]] లో
జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి [[జానపద గేయాలు]], కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, [[పండుగ]] పాటలు, ఆటపాటలు, [[ప్రార్థన]] గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, [[జాతీయాలు]], [[సామెత]]లు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నేదునూరి_గంగాధరం" నుండి వెలికితీశారు