ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., చినది. → చింది., నందలి → లోని , → using AWB
పంక్తి 1:
'''ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు''' 17వ శతాబ్దం వరకు [[తెలుగు భాష]]లో విడుదలైన చారిత్రక కావ్యముల గురించి డాక్టర్ బి. అరుణకుమారి గారి పరిశోధన గ్రంథము. దీనిని 1978 సంవత్సరంలో [[ఆంధ్రా యూనివర్సిటీ]], [[వాల్తేరు]] ప్రచురించినదిప్రచురించింది.
 
క్రీ.పూ. 200 నుండి. క్రీ.శ. 1700 వరకు ఆంధ్రదేశము నందలిలోని రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వాటి పరిణామములను విశదీకరించే ప్రయత్నమిది. ఇందులో భారతదేశంలో [[తెలుగు]] రాజ్యమును స్థాపించిన వల్లభుని అభ్యుదయ కథనము, చోళుల వీరగాథలు, మహోన్నతాంధ్ర సామ్రాజ్య స్థాపకులైన కాకతీయుల చరిత్ర, పలనాటి వీరుల శౌర్య ప్రతాపములు, కాటమరాజు కథ, ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడగు [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయ]]<nowiki/>ని సమరౌద్ధత్యము, ఆరవీటి రాజుల చరిత్ర, నాయక రాజుల పాలనము, బసవేశ్వర పండితారాధ్యుల శైవమత ప్రచార సంరంభము, ఓరుగంటి [[ఆంధ్రుల సాంఘిక చరిత్ర|ఆంధ్రుల]] సాంఘిక జీవనమును తెలుగు గాథలు మొదలైన విషయాలను విమర్శనాత్మక దృష్టితో కూర్చిన మణిహారమే ఇది.
 
ఈ పుస్తకాన్ని రచయిత తన అమ్మ శ్రీమతి వెంకటరత్నమ్మ మరియు నాన్న శ్రీ బాల సుబ్బారావు గార్లకు భక్తితో అంకితమిచ్చారు.
పంక్తి 24:
* ఈ గ్రంథములో డాక్టర్ అరుణకుమారి కడుంగడు ప్రశంసనియములగు ఎన్నియో విషయములను చర్చించిరి. ఈ గ్రంథము ఇటు చరిత్రకు, అటు వాజ్మయమునకు మిక్కిలి ఉపయోగపడుననుటకు సందియములేదు.
;ప్రొఫెసర్ కె.వి.ఆర్. నరసింహం :
* ప్రాచీనాంధ్ర చారిత్రక కావ్యములపై రచింపబడిన సిద్ధాంత వ్యాసములలో ఇది ఉత్తమోత్తమము. చారిత్రక నేపథ్య వివరణముతోపాటు కావ్యకళా పరిశీలనమును ఇందు సక్రమముగా నిర్వహింపబడినదినిర్వహింపబడింది.
;డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య :
* క్రీ.పూ. ద్వితీయ శతాబ్దమునుండి క్రీ.శ. పదునేడవ శతాబ్దమువరకు ఆంధ్రుల చరిత్రను చాటిచెప్పు చారిత్రక కావ్యములను, సత్యాన్వేషివలె విశ్లేషించుటలో రచయిత్రి చూపిన పరిశోధనాభినివేశము ఎన్నతగినది.