నిజాం కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
|doctoral =
|city =[[హైదరాబాదు]]
|state = [[ఆంధ్ర ప్రదేశ్Telangana]]
|country =[[భారత్]]
|campus = పట్టణ ప్రాంతం
పంక్తి 37:
'''నిజాం కళాశాల''' [[హైదరాబాదు]] నగరంలో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ, మరియు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయ]] పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయము. నిజాం కళాశాల [[1887]]లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] పాలనలో స్థాపించబడినది. ఇది హైదరాబాదులోని [[బషీర్‌భాగ్]] ప్రాంతములో ఉన్నది.
 
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. సంవత్సరం పొడుగునా జరిగే ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్ధి అయిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ [[కేతిరెడ్డి సురేష్‌రెడ్డి|సురేష్ రెడ్డి]] జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది ప్రముఖ పూర్వవిద్యార్ధులు పాల్గొన్నారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/నిజాం_కళాశాల" నుండి వెలికితీశారు