జమీన్ రైతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| website =
}}
'''జమీన్ రైతు''' తెలుగు వారపత్రిక, [[నెల్లూరు]] నుండి వెలువడుతోంది. [[19301928]]లో ఎన్. వెంకట్రామానాయుడు చేతులమీదుగా ప్రారంభమైన ఈ పత్రిక మొదట '''జమీందారీ రైతు''' అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా '''జమీన్ రైతు'''గా మారింది.<ref name=shodhganga.inflibnet.ac.in>{{cite web|title=Origin and Growth of the Telugu press|url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/106043/8/08_chapter-2.pdf|website=shodhganga.inflibnet.ac.in|publisher=శోధ్ గంగ|accessdate=27 December 2017}}</ref> [[రైతు]]ల పక్షమున వారి హక్కులకై జమీందారులతో సంప్రతించి, వాదించి, అవసరమైనప్పుడు ఆందోళన చేసి పేదరైతుయొక్క ఆర్థిక స్థితిని బాగుచేయడం ముఖ్యోద్దేశంగా ఈ పత్రిక ప్రారంభమైనది. నెల్లూరు వెంకట్రామానాయుడు సంపాదకుడిగా 1950 వరకు ఉన్నాడు. తరువాత నెల్లూరు శ్రీరామమూర్తి ఈ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ప్రస్తుతం నెల్లూరు డోలేంద్రప్రసాద్ సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో [[ఆత్రేయ]], [[రావూరి భరద్వాజ]], [[బండి గోపాలరెడ్డి|బంగోరె]] మొదలైన వారు పనిచేశారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన పత్రిక అయినా ఈ పత్రిక రాజకీయ, సామాజిక వార్తలకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. కథలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు, ధారావాహిక నవలలను కూడా ప్రకటించింది.
 
==రచయితలు==
"https://te.wikipedia.org/wiki/జమీన్_రైతు" నుండి వెలికితీశారు