ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 3:
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు [[గిడుగు రామ్మూర్తి]] జయంతిని [[తెలుగు]] భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[తెలంగాణా]] వేరుపడిన తరువాత తెలంగాణా వారు [[కాళోజీ]] జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో [[తెలుగు]] వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
[[ప్రపంచీకరణ]] వలన పిల్లలను [[ఇంగ్లీషు]] మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి [[టెలివిజన్]] మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి,
* '''అ''' = అమ్మ అంటే '''ధర్మము''' నకు, '''ఆ''' = ఆవు ఉంటే (పాడి పంటలు) '''అర్ధము'''నకు, '''ఇ''' = ఇల్లు (సంసారము) '''కామము''' మరియు '''ఈ'' = ఈశ్వరుడు (భగవంతుడు) '''మోక్షము''' నకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతముగా [[పాఠశాల|బడి]]<nowiki/>లో గురువులు పిల్లలకు నేర్పిస్తారు.
==ఇవీచూడండి==
* [[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం]]
|