సంగమ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర సామ్రాజ్యం}}
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ [[కాలము]] [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన [[సమయము]].
 
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా [[గుంటూరు]] ప్రాంతము వారు అయిఉండవచ్చును. [[సంగమ వంశము]] కమ్మకులమని చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. ఢిల్లీ సుల్తానుల కొలువులో ఉన్న 14వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు జియాఉద్దీన్ బారని హరిహర రాయలు ముసునూరి కమ్మ ప్రభువు కాపయ నాయుడు బంధువులు ఒకేజాతి అని చెప్పినారు. వారు [[ఓరుగల్లు]] ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును[[ఓరుగల్లు]]<nowiki/>ను [[ఢిల్లీ]] సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడా కొన్ని చరిత్రలలో ఉన్నది).
 
వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును[[హంపి|విజయనగరము]]<nowiki/>ను పటిష్ఠమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో సాటిలేని నగరంగా ప్రకాశించింది.
 
1336-1365: [[మొదటి హరిహర రాయలు]] రాజ్యము.
పంక్తి 16:
1426-1446: [[రెండవ దేవ రాయలు]] రాజ్యము ([[ప్రౌఢ దేవ రాయలు]]) - ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. [[నికోలో కాంటే]] అనే [[ఇటలీ]] యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
 
తరువాత బలహీనులైన రాజుల వల్ల క్రమముగా సంగమ వంశము క్షీణించి, వారసత్వ కలహాల వల్ల, విజయ నగర రాజ్యానికే ప్రమాదము వాటిల్లింది. 1485 నుండి [[సాళువ వంశము|సాళువ]] వంశము పాలన ప్రారంభమైనది. 1505 నుండి తుళువ వంశము పాలన ప్రారంభమైనది. [[తుళువ వంశములోవంశము]]<nowiki/>లో [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణ దేవరాయలు]] సర్వ ప్రసిద్ధుడైన చక్రవర్తి.
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/సంగమ_వంశం" నుండి వెలికితీశారు