మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''[[మయూరశర్మ]]''' ({{lang-kn|ಮಯೂರಶರ್ಮ}}) (మయూరశర్మన్ లేదా మయూరవర్మ ({{lang-kn| ಮಯೂರವರ್ಮ}})) (r.345–365 C.E.), [[శాతవాహన సామ్రాజ్యం]] విచ్ఛిన్నమైన పిదప దక్షిణభారతదేశాన్ని ఏలిన అనేక వంశాలలో ఒకటైన, కాదంబ రాజవంశ స్థాపకుడు. [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] పండితుడైన మయూరశర్మ, బనవాసి [[రాజధాని]]<nowiki/>గా పశ్చిమ దేశాన్ని పాలిస్తూ, క్షత్రియత్వానికి
==జననం==
[[File:Talagunda Pillar inscription (455-460 AD) at Talagunda.JPG|right|thumb|తాళగుంద స్థంభ శాసనం మయూర శర్మ జీవితం మరియు వంశావళిని వివరిస్తుంది]]
కాదంబ వంశం గురించి అనేక [[కథలు]] ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం, వీరు ముక్కంటి, నాలుగుచేతులు కలవాడైన ‘త్రిలోచన కాదంబు’ని వంశస్థులు. కదంబ వృక్షంవద్ద, [[శివుడు|శివు]]<nowiki/>ని నుదుటి నుండి జారిపడిన [[చెమట]] చుక్కల నుండి ఈ ‘త్రిలోచన కాదంబుడు’ ఉద్భవించాడు. మరొక కథ ప్రకారం, [[ముక్కంటి]] ఐన మయూరశర్మ
క్రీ.శ. 450లో కాదంబ వంశస్థుడు శాంతివర్మ వేయించిన తాళగుంద శాసనం<ref>[http://puratattva.in/2013/10/10/talagunda-2594] puratattva.in. Retrieved on 2015-11-13.</ref> ప్రకారం, మయూర శర్మ వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుడు. ఇతనిది మానవ్య గోత్రం. బంధుశేనుని [[కొడుకు|కుమారుడు]]. వారి ఇంటివద్ద కదంబ వృక్షం ఉండిన కారణంచేత వీరు, కాదంబ వంశము వారిగా పిలువబడ్డారు.
[[కన్నడ]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ తాళగుందకి చెందినవాడు. కొందరు [[తెలుగు]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ [[కోనసీమ]]కి చెందిన వేదపండితుడు.
పల్లవ రాజ్యంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు, మయూరశర్మ కత్తిపట్టినట్టు తెలుస్తున్నది.
పంక్తి 11:
తాళగుంద శాసనం ప్రకారం, మయూరశర్మ వేదవిద్య తన [[తాత]], [[గురువు]] అయిన వీరశర్మతో కలిసి పల్లవపురాన్ని(కంచి లేదా పల్లనాడులోని మరొక నగరం కావచ్చును) సందర్శించినపుడు, పల్లవ అశ్వికుల వలన అవమానింపబడ్డాడు. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు వేదవిద్యని వదిలిపెట్టి, కత్తి చేతబట్టాడు.
మయూరశర్మ తొలుతగా పల్లవుల అంతరపాలులని ఓడించి, శ్రీపర్వతం ([[శ్రీశైలం]] లేదా [[నాగార్జునకొండ]]) వద్దనున్న దట్టమైన అటవీప్రాంతాన్ని ఆక్రమించాడు. [[కోలార్]] పాలకులైన బాణులనుండి కప్పాన్ని కూడా వసూలు చేసాడు. పల్లవుల రాజు స్కంధవర్మ, ఇతనిని నియంత్రించలేక, అమరసముద్రం ([[అరేబియా సముద్రము|అరేబియా సముద్రం]]) నుండి ప్రేహర నది (మలప్రభ) వరకు ఉన్న ప్రాంతాలకి స్వతంత్ర పాలకుడిగా గుర్తించాడు.
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,మయూరశర్మ
మయూరశర్మ వేయించిన చంద్రవల్లి శాసనం ([[చిత్రదుర్గ]]) లో త్రైకూటులను, అభీరులను, సేంద్రకులను, పల్లవులను, పరియాత్రకులను, శకస్థానులను, మౌఖరిలను, పున్నాటులను ఓడించినట్టు తెలుస్తున్నది.
తన విజయానికి గుర్తుగా అశ్వమేధయాగాన్ని చేసినట్టు, బ్రహ్మదేయంగా 144 గ్రామాలను
బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెట్టేందుకు, రాజక్రతువులను జరిపేందుకు, అహిఛత్రం నుండి వైదిక బ్రాహ్మణులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. [[కేరళ]]<nowiki/>కు చెందిన నంబూద్రీ [[బ్రాహ్మణులు]], ఇలా [[గోదావరి]] తీరంనుండి వలసవెళ్ళినవారేనని, కొందరు పరిశోధకుల అభిప్రాయము. వీరి ఇండ్లపేరులలో కళింగపల్లి, [[సర్పవరం]] వంటి ఊళ్ల పేర్లు కనిపిస్తాయి.[ఆధారం కోరబడినది]
==సమకాలీన సంస్కృతిలో==
పంక్తి 24:
కవిసామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]] చారిత్రాత్మక నవల "కడిమి చెట్టు", మయూరశర్మ జీవితం ఆధారంగా వ్రాయబడినది. స్థాన కోడూరు గ్రామానికి చెందిన మయూర శర్మ చిన్నతనంలో, పల్లవులు అతని తల్లి, తండ్రి, అక్క, తాతలను చంపేస్తారు. ఆతనిని రామశర్మ పెంచుతాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పల్లవులపైన పగబడతాడు, మయూరశర్మ.
మయూర శర్మ [[జీవితం]] ఆధారంగా కన్నడ నటుడు [[రాజ్ కుమార్]] కథానాయకుడుగా ‘మయూర’ అనే కన్నడ చిత్రం 1975లో నిర్మించబడింది. కంచిలోని పల్లవులతో మయూరశర్మ సంఘర్షణ మొదలుకుని, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించేంతవరకు మయూరశర్మ జీవితాన్ని చిత్రీకరించారు.
==రచనలు==
|