ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి savarana
పంక్తి 33:
| website = http://www.shriomkareshwar.org
}}
ఓంకారేశ్వర (హిందీ: ओंकारेश्वर) భారతదేశంలో [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు (20 కి.మీ.). ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ భారతదేశంలో [[నదులు]] పవిత్ర ఒకటిలో పవిత్రమైన నది మరియు ఇప్పుడు [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో అతిపెద్ద [[ఆనకట్ట]] ప్రాజెక్టులు ఒకటి ఇక్కడ ఉంది రెండుకొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలు ను ఆకాశం నుండి చూస్తె ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు .ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది .
 
దేవుని శివుడికి అంకితం [[హిందూమతము|హిందూ మతం]] [[ఆలయం]]. ఇది శివుని 12 గౌరవించే [[జ్యోతిర్లింగాలు క్షేత్రాలు|జ్యోతిర్లింగ]] ఆలయాలలో ఒకటి. ఇది [[నర్మదా నది]]<nowiki/>లో Mandhata లేదా పురి అని ఒక ద్వీపంలో ఉంది; [[ద్వీపం]] ఓం ఆకారంలో హిందూ మతం చిహ్నం వంటి చెప్పబడుతుంది. ఇక్కడ రెండు దేవాలయాలు, ఓంకారేశ్వర ఒక ఉన్నాయి (దీని పేరు "లార్డ్ ఓంకార లేదా ఓం సౌండ్ యెహోవా") మరియు (దీని పేరు "ఇమ్మోర్టల్ లార్డ్" లేదా "ఇమ్మోర్టల్స్ లేదా దేవతలు ప్రభువు" అర్థం) అమరేశ్వర్ ఒక. కానీ dwadash jyotirligam న శ్లోక ప్రకారం, Mamleshwar నర్మదా నది ఇతర వైపు ఇది jyotirling, ఉంది.
 
మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగా క్షేత్రం ఉంది .ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్లు .ఇక్కడి శివ లింగం ‘’భాణలింగం ‘’.నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది .అన్ని నదులూ  తూర్పు  దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం .అదీ ఈక్షేత్ర ప్రశస్తి .ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుదు ,పైన ఓంకారేశ్వరుడు ఉంటారు.ఇక్కడ ఓంకారేశ్వర్ లో కింద ఓంకారేశ్వరుడు ,పైన మహా కాలేశ్వరుదు ఉండటం విచిత్రం .గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది .కింద ఓంకారేశ్వరుడు ,మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుదు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి .శివుడు అమ్మవారి విగ్రహాలు ఇందులోఉన్నాయి  .నర్మదానది నర్మదా ,కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది .ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి  మాం దాత్రు పురి అని పిలుస్తారు .ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట .ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు .
 
'''పురాణ గాధ'''
 
సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు .మాంధాత ఇక్కడేపర్వతం పై  తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు .ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారం లో ఉండిఓంకారేశ్వర్ , దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది  దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి .వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది .ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య  పర్వతం  వద్దకు వచ్చాడు  విన్ధ్యుడి పూజ గ్రహించాడు .తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు .’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే .మేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు .సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రం లో ఘోర తపస్సు చేశాడు .ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి .తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతం గా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు .సంతోషించిన శివుడు ప్రణవాకారాం లో జ్యోతిర్లింగం గా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు .ఓంకారేశ్వరుదని ,పార్దివాకారం లో అమలేశ్వరుడని రెండు పేర్ల తో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు .
 
ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు  ఉపనిషత్తులకు భాష్యం రాశారు .ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధ రించారు .ఇక్కడి గౌరీ సోమనాధ మందిరం లో శివ లింగ దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం .రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట.అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు .
 
'''మామ లేశ్వర జ్యోత్రిర్లింగం'''
 
నర్మదా నదీ తీరం లో శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంది .ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం  అభిషేకం మనమే చేసుకో వచ్చు వెనక పార్వతి అమ్మవారు శివ లింగం వెనుక ఉంటారు  .ఒకప్పుదు నారదుడి ప్రేరేపణ తో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహిమ్పబడి దేవతల కోరికపై ఇక్కడే మా మలేశ్వరుడిగా ఉంది పోయాడు వరగర్వం తో వింధ్య పర్వతం  మేరువు ను దాటి గర్వం గా పెరిగి పోయింది.సోర్యుదు ఉత్తరాదిశాలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా అంధకారం ఽప్పుదు దేవతలు విష్ణువు ను ప్రార్ధించారు వింధ్య గర్వం హరిన్చాటా నికి అతని గురువు అగస్త్య మహర్షికి  మాత్రమెసాధ్యమని చెప్పి కాశీ పంపాడు మహర్షిని   ప్రార్ధించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు  సరేనన్న మహర్షి కాశీ విశ్వనాదుడిని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు .శిశ్యుదు వంగిగురువుకు  నమస్కరించాడు  తానూ దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చే దాకా అలాగెఉంది పొమ్మని  శిష్యుడిని శాసించాడు  అప్పటి  నుండి అలానే వింధ్య పర్వతం ఉందిఽన్తె ఇక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట
 
==రవాణా ==