త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ: Tripuraneni Ramaswami Chaudari.jpg|thumb|right|225px|<center>[[బొమ్మ:TripuranEni raamaswamichaudari text.jpg|225px|త్రిపురనేని రామస్వామిచౌదరి]]<center> ]]
'''కవిరాజు'''గా ప్రసిద్ధి చెందిన '''[[త్రిపురనేని రామస్వామి]] '''([[జనవరి 15]], [[1887]] - [[జనవరి 16]], [[1943]]) [[న్యాయవాది]] మరియు ప్రముఖ [[హేతువాదం|హేతువాద]] [[రచయిత]], సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజుగా పిలువబడే అతను [[హేతువాదం]] మరియు [[మానవతావాదం]] [[తెలుగు]] కవిత్వం మరియు సాహిత్యాల్లో లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి [[1887]] [[జనవరి 15]] న [[కృష్ణా జిల్లా]], [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామంలో ఒక రైతు కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు.
రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు.[[రామ్ మోహన్ రాయ్]], [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]], [[రనడే]], [[దయానంద సరస్వతి]] మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.
 
==బాల్యము మరియు తొలి నాళ్లు==
రామస్వామి [[రైతు]] కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట [[మెట్రిక్యులేషన్]] పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన [[పల్నాటి యుద్ధము]] ఆధారముగా ''కారెంపూడి కదనం'', [[మహాభారతం|మహాభారత]] యుద్ధము ఆధారముగా ''[[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర]] సంగ్రామము'' అను రెండు నాటికలు రచించాడు. [[1911]]లో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదవడానికి [[బందరు]] లోని [[నోబుల్ కాలేజీ]]లోకాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలములో [[అవధానము]] చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
 
[[భారత దేశము|భారతదేశం]] తిరిగి వచ్చిన తరువాత, అతను కొన్ని సంవత్సరాలు [[తెనాలి]] పట్టణంలో [[న్యాయశాస్త్రం]] వృత్తిని చేపట్టారు. అయితే కొలది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా [[వృత్తి]] ప్రవుర్తులను మార్చుకునారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలను మరియు మత అరచకాలపైఅరాచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు.
 
==రాజకీయ జీవితం, సంఘ సంస్కరణ==
[[1898]]లో పున్నమ్మను [[పెళ్ళి]] చేసుకున్నాడు. [[1910]]లో వారికి ఒక [[కొడుకు]] జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత [[రచయిత]], [[త్రిపురనేని గోపీచందు]]. [[1914]]లో న్యాయ శాస్త్రం చదివేందుకు [[డబ్లిన్]] వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక [[ఐరోపా]] సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే [[అనీ బీసెంట్]] ప్రారంభించిన [[హోం రూల్ ఉద్యమం]]కు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ [[కృష్ణా పత్రిక]]లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక [[దేశభక్తి గీతాలు]] రచించాడు.
 
[[1917]]లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు [[మచిలీపట్నం]]లో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. [[1922]]లో [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]]లో స్థిరపడ్డాడు. [[1925]]లో [[తెనాలి]] పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. [[తెనాలి]] మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. [[1938]] వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు.