ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
చి →జననము |
||
పంక్తి 43:
===జననము===
[[బొమ్మ:శంకరుల జనంస్థలం కాలడి.jpg|200px|right|thumb|శంకరుల జన్మస్థలం కాలడి]]
[[శివుడు|సదాశివుడే]] ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు [[కేరళ]] లోని [[పూర్ణా నది]] ఒడ్డున ఉన్న [[కాలడి]]లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి [[త్రిచూర్]]కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురులు త్రిచూర్ లోని [[వృషాచల పర్వతం]] పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. [[పార్వతి|పార్వతీ దేవి]], [[సుబ్రహ్మణ్య స్వామి]]కి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ
===బాల్యము===
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా [[ఉపనయనం]] జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే [[చతుర్వేదాలు|వేదవిద్యలు]], [[సంస్కృతం]] అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
పంక్తి 56:
===గోవింద భగవత్పాదుల దర్శనం===
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో [[నర్మద|నర్మదా]] నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ [[దర్శనం]] లభించింది. [[వ్యాసుడు|వ్యాసమహర్షి]] కుమారుడైన [[శుకుడు|శుకుని]] శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే
<poem>
:న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
పంక్తి 62:
::నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. [[ఇంద్రియాలు]] కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
</poem>
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - ''"స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్"'' (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ [[శంకరుడు|శంకరులు]].)
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు [[మహావాక్యాలు|మహావాక్యాలుగా]] బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన
===వారాణసిలో శంకరులు ===
===మనీషా పంచకం===
పంక్తి 76:
::సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
</poem>
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు [[శివుడు|పరమశివుడే]] [[వేదాలు|నాలుగు వేదాలతో]] వచ్చాడని గ్రహించి మహాదేవుడిని [[మనీషా పంచకం]] అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం
===ప్రస్థానత్రయం===
పంక్తి 84:
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి [[బ్రహ్మ సూత్రాలు]] అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని
==శంకరాచార్యుల శిష్యులు==
శంకరులకు అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
===[[పద్మపాదాచార్యులు|పద్మపాదుడు]]===
* పూర్తి వ్యాసం [[పద్మపాదాచార్యులు]]
శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు [[పద్మపాదుడు]] అయ్యాడు.
పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున
===కుమారిల భట్టు ను కలవడం===
తన 15 వ ఏట, శంకరులు [[ప్రయాగ]]లో ఉన్న [[కుమారిల భట్టు]]ను కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే [[వైదికం|వైదిక]] వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న [[బౌద్ధమతసిద్ధాంతా]]లకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు [[ప్రయాగ]] చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి [[వార్తికలు]] (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, [[మాహిష్మతి]]లో ఉన్న తన శిష్యుడైన [[మండన మిశ్రుడు]] వ్రాస్తాడని చెప్పాడు.
==భట్టిపాదుడు==
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహా[[విష్ణువు]] ఉన్నడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా
===మండన మిశ్రునితో తర్క గోష్ఠి===
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో [[వేదవ్యాసుడు|వ్యాసభగవానుడి]]ని, [[జైమిని]]మహా మునిని ఆహ్వానించి, వారికి [[అర్ఘ్యపాద్యాలు]] ఇస్తున్నాడు.
==కామరూపవిద్య==
===దిగ్విజయ యాత్రలు===
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు
<ref>{{cite book
| last = Tapasyananda
పంక్తి 115:
</ref>
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో
===సర్వజ్ఞపీఠం అధిరోహణ===
[[Image:Adi shankara.jpg|right|thumb|125px|కేదారనాధ్లో
| title=Photos of Sharada Temple (Sarvajna Pitha), Sharda, PoK
|accessdate=2006-06-26
పంక్తి 125:
ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు [[కేదార్నాథ్]], [[బద్రీనాథ్]] క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక
<ref>{{cite book
| last = Tapasyananda
పంక్తి 135:
</ref> కాదు [[కంచి]]లో అని కూడా అంటారు.
==
* '''క్రీ.పూ. 509 – 477 ''':ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.<ref>
పంక్తి 146:
However, the succession of Acharya's at these two mathas were often disrupted by geopolitical realities, and these records are not considered as reliable as the Sringeri chronology. Also, such an early date would be in conflict with much else in Indian chronology. According to these revisionist models, these are the actual dates, and it is other collateral dates, such as the date of [[Gautama Buddha|Buddha]] (which serves as an anchor for modern academic history of India), that need to be moved back.
</ref>
అయితే
| url = http://www.advaita-vedanta.org/avhp/dating-Sankara.html
| title = Determining Sankara's Date - An overview of ancient sources and modern literature
పంక్తి 152:
| author =Vidyasankar, S.
}}</ref>
అంతే కాకుండా ఇంచుమించు
==చతుర్మఠాల వ్యవస్థ==
పంక్తి 158:
(జగద్గురు బోధలు,సాధన గ్రంథ మండలివారి శంకరుల జీవిత చరిత్ర ల నుండి)
'''మఠము-పీఠము'''. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది.
;మఠాల వివరాలు
పంక్తి 207:
అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.
'''సంప్రదాయాలు''': సంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని
పూర్తి వ్యాసం కొరకు చూడండి. - [[చతుర్ధామాలు (మఠాలు)]], [[పూరీ మఠం]], [[ద్వారక మఠం]], [[శృంగేరి]], [[బదరీనాథ్ మఠం]]
; మఠ నిర్వహణలో
మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను
# శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.
# వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.
పంక్తి 218:
# ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ బాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.
==
{{హిందూధర్మశాస్త్రాలు}}
ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం
===భాష్యాలు===
వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంథాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి.
{{colbegin}}
* [[బ్రహ్మసూత్రాలు]]
పంక్తి 238:
* [[గాయత్రీ మంత్రము]]
{{colend}}
ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు
| url = http://www.advaita-vedanta.org/avhp/sankara.html
| title = Sankaracarya
పంక్తి 245:
}}
</ref>.
బ్రహ్మ సూత్రాలకు
| url = http://www.ochs.org.uk/downloads/classes/gmishra02mmas04.pdf
| title = A Journey through Vedantic History -Advaita in the Pre-Sankara, Sankara and Post- Sankara Periods
పంక్తి 275:
* నిర్గుణ మానస పూజ
{{colend}}
===స్తోత్రాలు===
భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు.
{{colbegin}}
*[[s:శివ పంచాక్షరీ స్తోత్రము|శివ పంచాక్షరీ స్తోత్రం]]
పంక్తి 299:
వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.
==
{{main|అద్వైతం}}
అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో [[అద్వైతం]] గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -
పంక్తి 309:
శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు.<ref>See ''"Study the Vedas daily. Perform diligently the duties ("karmas") ordained by them"'' from [http://www.sankaracharya.org/sadhana_panchakam.php Sadhana Panchakam] of Adi Shankara</ref> అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, మహాత్ములు.
==
బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం కారణంగా
ఆది
కేవలం 32 సంవత్సరాలు జీవించిన
|author=Ron Geaves
|date=March 2002
పంక్తి 322:
|publisher=27th Spalding Symposium on Indian Religions, Oxford
}}</ref>
[[దశనామి సంప్రదాయం]], [[షణ్మత విధావం]], [[పంచాయతన విధానం]]
సంప్రదయాలతో సరిసమానంగా
;శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం
;నమామి భగవత్పాద శంకరం లోక శంకరం
==అనంతర పరిణామాలు==
* నిర్గుణబ్రహ్మ వాదము
పంక్తి 375:
|archiveurl=http://web.archive.org/web/20060619031752/http://www.sringerisharadapeetham.org/html/History/guruparampara.html |archivedate=2006-06-19}}
* [http://www.kamakoti.org/peeth/origin.html కంచి కామకోటి పీఠం గురుపరంపర]
* [http://www.advaita-vedanta.org/avhp/sankara-life.html
* [http://www.kamakoti.org/miscl/adi.html
* [http://www.sringerisharadapeetham.org/ శృంగేరి శారదా పీఠం]
* [http://www.kamakoti.org/ కంచి కామకోటి పీఠం]
|