జాతీయ ఓటర్ల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox holiday
|holiday_name= జాతీయ ఓటర్ల దినోత్సవం
|image=ECI_Logo.jpg
|caption = జాతీయ ఓటర్ల దినోత్సవం
|nickname=
|observedby=
|date= జనవరి 25
|significance=కొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు
|relatedto=
}}
[[దస్త్రం:National Voters Day - Students Rally.JPG|thumb|జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ.]]
[[భారతదేశం]]లో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన '''జాతీయ ఓటర్ల దినోత్సవము'''ను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
 
[[వర్గం:దినోత్సవాలు]]
జాతీయ ఓటర్ల దినోత్సవము .
భారదేశ పౌరలమైనమేము ప్రజాస్వామ్యంపై విశ్వాసం తో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛ యుత,నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడుతామని,మతం,జాతి,కులం,వర్ణం,భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలి.
 
ఇది జనవరి 25, 2011 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది.[[ప్రధానమంత్రి]] [[మన్మోహన్ సింగ్]] అధ్యక్షతన జరిగిన [[భారత కేంద్ర మంత్రిమండలి|కేంద్ర మంత్రిమండలి]] సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ విలేకరులతో అన్నారు.
 
18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గింది.
 
"ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ స్టేషన్లలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని [[భారత ఎన్నికల కమిషను|ఎన్నికల కమిషను]] నిర్ణయించింది. " ఆమె చెప్పారు.
 
ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చెసి ప్రతి సంవత్సరం జనవరి 25 న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని మరియు ఈ చొరవ యువతకి సాధికారత, గర్యం , మరియు వారి బద్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.