పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
==రచనలు==
===పాలమూరు జిల్లా వాగ్గేయకారులు===
పాలమూరు సాహిత్య పరిమళాన్ని పదిమందికి పంచాలనే స దుద్దేశ్యంతో ఎంతో శ్ర మించిశ్రమించి ఎందరో అజ్ఞాత సంకీర్తన కవుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు కవి, [[రచయిత]] భాస్కరయోగి. భాస్కరయోగి పేరుకు తగ్గట్టుగానే అపారమైన తపస్సు లాంటిది చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు. పల్లె జీవితంతో వాగ్గేయకారుల జీవితాలను తెలుసుకోగోరు వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు పుస్తకాన్ని పి.భాస్కరయోగి రచించాడు. 2011లో ముద్రించిన ఈ పుస్తకంలో భాస్కరయోగి [[పాలమూరు జిల్లా]] పరిశోధనలు చేసి వాగ్గేయకారుల జీవితచరిత్రలు, వారి కీర్తనలు పొందుపర్చారు. ప్రముఖ కవి [[కపిలవాయి లింగమూర్తి]] అభివీక్షణం పేరుతో దీనికి ముందుమాట రాశారు. జిల్లాలోని 137160 వాగ్గేయకారుల జీవితచరిత్రలను సంక్షిప్తంగా వివరించడమే కాకుండా ప్రతి వ్యాసం చివరన వారి కీర్తనలు కూడా రచయిత ఇచ్చాడు<ref>https://www.youtube.com/watch?v=O7f4bl04fuI]] పాలమూరు జిల్లా వాగ్గేయకారులు</ref>. చాలామంది వాగ్గేయకారుల చిత్రాలను కూడాపొందుపర్చడం జరిగింది. తెలుగులో తొలి [[వాగ్గేయకారుడు]] 13వ శతాబ్దికి సంతాపూర్ గ్రామవాసి అయిన [[సింహగిరి కృష్ణమాచార్యులు]] అని ఇతనితోనే సంకీర్తనా సాహిత్యం ప్రారంభమైందని<ref>పాలమూరుజిల్లా వాగ్గేయకారులు, పేజీ 19</ref> రచయిత వివరించాడు. 13వ శతాబ్ది నుంచి నేటి వరకు జిల్లాలో నివసించిన 137 వాగ్గేయకారులే కాకుండా పూర్తి వివరాలు లభించని మరో 30 వాగ్గేయకారుల గురించి పుస్తకం చివరన సంక్షిప్తంగా వివరించబడింది. ఇందులో వందలాది కీర్తనలు చేసిన వారి నుంచి రెండు-మూడు [[కీర్తనలు]] చేసిన రచయితల గురించి కూడా సాధ్యమైనంత వరకు వివరాలు సేకరించడం జరిగింది. [[పాలమూరు జిల్లా]] వాగ్గేయకారుల చరిత్రను అక్షరబద్ధం చేయడం హర్షణీయమని ప్రముఖ సాహిత్య పరిశోధకుడు వైద్యం వేంకటేశ్వరాచార్యులు పదార్చన పేరుతో వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నాడు.<ref>[[https://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3714]] ఆన్లైన్ లో భాస్కరయోగి పుస్తకాలు,</ref> ఈ మహత్తర గ్రంథానికి వీరికి బి.ఎన్ శాస్త్రి కల్చరల్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2012లో ప్రకటించింది.
 
===పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ===
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు