రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి 106.76.221.146 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చివరి కూర్పు వరకు తిప... ట్యాగు: రోల్బ్యాక్ |
||
పంక్తి 12:
==యుద్దములు==
మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్ధాలు తప్పలేదు. [[1378]]లో బహుమనీ సుల్తాను [[ముజాహిద్ షా]] దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. [[1378]] నందే [[రెండవ మహమ్మద్ షా]] సింహాసనము అధిస్టించాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. [[కొండవీడు]] రెడ్డిరాజ్యమున [[పెదకోమటి వేమారెడ్డి]], [[
===మోటుపల్లి యుద్దం===
'''హరి హర రాయలు''' కుమారుడైన [[దేవ రాయలు]] [[ఉదయగిరి]] అధిపతి . ఆతడు సైన్యముతో [[మోటుపల్లి]] రేవును ఆక్రమించాడు. తరువాత [[కొండవీడు]] రాజ్యముపైకి '''హరిహర రాయలు''' [[చౌండసేనాని]]ని పంపించాడు. ఇదే సమయంలో [[కొండవీడు]]ను [[కుమారగిరి రెడ్డి]] నుండి స్వాధీనము చేసుకున్న [[పెదకోటి వేమా రెడ్డి]] [[విజయనగర]] సైనికులను [[కొండవీడు]] భూబాగాలనుండి తరిమివేశాడు.
===పద్మనాయకులతో యుద్దములు===
====మొదటి దండయాత్ర====
|