పిట్ ఇండియా చట్టం: కూర్పుల మధ్య తేడాలు

"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 15:
చట్టం కంపెనీ కార్యనిర్వాహక మండలి సభ్యులను మూడుకు తగ్గించింది. బొంబాయి, మద్రాసు గవర్నర్ల స్వయం నిర్ణయాధికారాన్ని తొలగించింది. యుద్ధం, రెవెన్యూ, దౌత్య వ్యవహారాల్లో ఉన్నతాధికారాలను గవర్నర్ జనరల్ కు ఇచ్చింది.
 
1785లో శాసనమైన అనుబంధ చట్టం ద్వారా బెంగాల్ రెండవ గవర్నర్ జనరల్ గా [[కారన్ వాలీసు|లార్డ్ కారన్ వాలీసు]] నియమితుడయ్యాడు. తద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల అధికారం కింద బ్రిటీష్ ఇండియా పరిపాలకుడు అయ్యాడు. పిట్ ఇండియా చట్టం కింద ఏర్పడిన రాజ్యవ్యవస్థలో [[భారత ప్రభుత్వ చట్టం 1858|1858లో భారతదేశంలో కంపెనీ పరిపాలన ముగిసేవరకూ]] ఏ ప్రధాన మార్పులూ లేకుండా కొనసాగింది.
== చReferences ==
 
== See also ==
* [[భారతదేశంలో కంపెనీ పాలన]]<br>
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/పిట్_ఇండియా_చట్టం" నుండి వెలికితీశారు