ఉదయగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]
===చరిత్ర===
[[నెల్లూరు]] జిల్లాలో వున్న ఈ [[ఉదయగిరి]] కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దీనిని [[పల్లవులు]],విజయనగర [[చోళులురాజులు]], కాలంలో [[రెడ్డిరావెళ్ళ రాజులు]],సామ్రాజ్యం| [[విజయనగర రాజులురావెళ్ళ కమ్మరాజులు]], ఢిల్లీ సుల్తానులు,పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 1235 వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది. 1343 నాటికి ఈ ప్రాంతాన్ని జయంచాడు. [[పోరు మామిళ్ల]] శాసనాన్ని బట్టి [[కడప]] మండలమంతా [[ఉదయగిరి]] పాలనకింద వున్నట్లు తెలుస్తుంది. 1471 నుండి 1488 వరకు ఈ దుర్గం విజయ నగర రాజుల ఆధీనంలో ఉండేదని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది. [[శ్రీకృష్ణదేవరాయలు]] 1514 వ సంవత్సరంలో జూన్ 9 న ఈ దుర్గాన్ని వశపరచు కున్నాడని చారిత్రకాధారం. 1540 వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామ రాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు. 1579 లో [[గోల్కొండ]] సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించారని తెలుస్తున్నది. ఆ విధంగా ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది. ఆ తర్వాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మీర్ జుమ్లా దీన్ని 1626 లో వశపరచుకొని అక్కడ అనేక మసీదులను నిర్మించి స్థానికంగా వుండే ఒకరికి ఆదిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్లి పోయాడని చరిత్ర చెపుతున్నది. ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఈ నాటికీ ఉదయగిరిలో ఉంది. ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల వశమైంది. ఆంగ్లేయుల పాలనలో [[డైకన్ దొర]] కలెక్టరుగా వున్నప్పుడు రాజ మహల్ సమీపంలో [[అద్దాల మేడ]]ను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు. ఇలా అనేక రాజులు పాలించిన ఈ ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు ఆలయాలు, మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉదయ గిరి దుర్గం [[నెల్లూరు]]కు సుమారు వంద మైళ్ల దూరంలో ఉంది.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]]
"https://te.wikipedia.org/wiki/ఉదయగిరి_కోట" నుండి వెలికితీశారు