రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ఆచార్య '''[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]'''<ref name="rk">{{cite book|url=https://books.google.com/books?id=C7SQW69LLSIC&pg=PA310&dq=Dewan+Bahadur+Sir+R.+Venkata+Ratnam&hl=en&sa=X&ei=59t5Uq3TMMKFrQf5jYHACA&ved=0CEMQ6AEwBA#v=onepage&q=Dewan%20Bahadur%20Sir%20R.%20Venkata%20Ratnam&f=false|title=Essays on Social Reform Movements edited by Raj Kumar|year=2004|pages=310–11}}</ref> ( [[అక్టోబరు 1]], [[1862]] - [[మే 26]], [[1939]]) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, '''బ్రహ్మర్షి'''గా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు [[కందుకూరి వీరేశలింగం పంతులు]]తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే<ref>{{cite book|title=Public associations in India|last=Rāyẏa|first=Niśītha Rañjana|publisher=Institute of Historical Studies|year=1984|page=347|oclc=13671846}}</ref>.
[[బొమ్మ:RaGupati veMkaTaratnaM nayiDu.jpg|right|250px|రఘుపతి వేంకటరత్నం నాయుడు]]
[[బొమ్మ:RaGupati veMkaTaratnaM nayiDu text.jpg|right|250px|రఘుపతి వేంకటరత్నం నాయుడు]]
==జీవిత విశేషాలు==
రఘుపతి వెంకటరత్నం నాయుడు [[2862]], [[అక్టోబరు 1]] న [[మచిలీపట్నం]]లో సుప్రసిద్ద [[తెలగ]] నాయుళ్ళ ఇంట జన్మించాడు<ref>{{cite book|title=History of modern Andhra|last=Rao|first=P. Raghunatha|publisher=Sterling Publishers|year=1983|isbn=978-0-86590-112-4|page=186}}</ref>. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. [[హిందీ]], [[ఉర్దూ]], [[పర్షియన్]] భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి [[హైదరాబాదు]] బదిలీ కావడంతో, అక్కడి [[నిజాం]] ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత [[మద్రాసు]] [[క్రిస్టియన్ కళాశాల]]లో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారామె.
ఎం.ఏ. కాగానే [[మద్రాసు]] [[పచ్చయప్ప
ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - [[వేమూరి రామకృష్ణారావు]] జంటని తప్పకుండా చెప్పుకుంటారు.
పంక్తి 18:
==సంఘ సంస్కరణ==
మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు.
'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26వ తేదీన దివంగతులయ్యారు.
[[దస్త్రం:Raghupati Venkataratnam.jpg|thumbnail|రఘుపతి వేంకటరత్నం చిత్రపటం]]
|