ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
→చిత్రమాలిక: ముసునూరి వారు ఈ కోటలు కట్టలేదు.~~~~ |
||
పంక్తి 106:
==మలుపు==
1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.
==ఇవి కూడా చూడండి==
|