ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''[[ఉత్పల సత్యనారాయణాచార్య]]''', ప్రముఖ తెలుగు కవి, రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు.
==జీవిత విశేషాలు==
వీరు [[ఖమ్మం]] జిల్లాలోని [[చింతకాని]] ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ [[1927]], [[జూలై 4]]న రఘునాథాచార్యులు, అలివేలమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] శిష్యరికంలో జరిగింది. ఇతడు విద్వాన్ వరకు చదివాడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. విద్వాన్ పూర్తి అయిన తరువాత [[మద్రాసు]]లో [[మాతృభూమి(వారపత్రిక)|మాతృభూమి]] పత్రికలో ఉపసంపాదకునిగా చేరాడు. అక్కడ ఇతనికి [[చుండి జగన్నాథం]]తో పరిచయం ఏర్పడి జాతీయ భావాలను పెంపొందించుకున్నాడు.[[నెల్లూరు]]లోని [[జమీన్‌ రైతు]] పత్రికకు సినిమా రిపోర్టర్‌గా [[మద్రాసు]] నుండి వారం వారం సినిమా వార్తలను పంపేవాడు. ఇలా ఇతడు పత్రికారంగంలో ప్రవేశించి ప్రజామత, ఆనందవాణి, భారతి, గోలకొండ పత్రికలకు గేయాలు అనేకం వ్రాసి ప్రకటించ్చేవాడుప్రకటించేవాడు. ఇతడు హైదరాబాదుకు వచ్చిన తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ. పట్టా పొందాడు. ఈయన [[సికింద్రాబాదు]]లోని ప్రభుత్వ ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లోపాఠశాలలో [[తెలుగు]] ఆచార్యునిగా పనిచేశాడు. ఆ తర్వాత జంటనగరాలలో అనేక కళాశాలలో ఉపన్యాసకునిగా కొనసాగాడు.
 
==రచనలు==