నాయుని కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాయుని కృష్ణమూర్తి'''(1951-2018) ప్రముఖ రచయిత మరియు ప్రచురణకర్త. ఇతడు వెలువరిస్తున్న విద్యాసంబంధమైన మాసపత్రికలు [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]], [[మాబడి (మాసపత్రిక)|మాబడి]] ప్రజాదరణకు నోచుకున్నాయి.
==విశేషాలు==
ఇతడు [[చిత్తూరు జిల్లా]] [[నడిమిచెర్ల]]లో 1951లో జన్మించాడు. హైస్కూలు చదువు నుంచి, సాహిత్యం, రచనల పట్ల ఆసక్తి చూపాడు. ఇతడు 23 ఏళ్ల వయసులో రాసిన మొదటి నవల ‘యామినీకుంతలాలు’కు [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక]] నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి లభించింది. మొదటి నవలకే బహుమతి రావడంతో ఆత్మవిశ్వాసం పెరిగిన నాయుని కృష్ణమూర్తి పత్రికారంగంలోకి అడుగు పెట్టాడు. కొంత కాలం [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లు]], విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక మిత్రుడి భాగస్వామ్యంలో ‘స్నేహబాల’ అనే పిల్లల పత్రికను కొంతకాలం నిర్వహించాడు. 1977 లో [[మాబడి (మాసపత్రిక)|మాబడి]], 1978 లో [[పాఠశాల (మాసపత్రిక)|పాఠశాల]] పత్రికలను విద్యార్థుల కోసం విజయవాణి సంస్థ ద్వారా ప్రచురించడం ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/నాయుని_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు