సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 35:
}}
'''సీతారామాలయం''' [[తెలంగాణ రాష్ట్రం]], [[యాదాద్రి - భువనగిరి జిల్లా]], [[సైదాపూర్ (యాదగిరిగుట్ట)|సైదాపురం]] గ్రామ శివార్లోవున్న మల్లన్నబోడులు గుట్టపై వున్న ఆలయం. 16వ
[[దస్త్రం:SeethaRamulu in Saidapur Temple.jpg|right|thumb|సైదాపురం ఆలయంలో సీతారాములు]]
పంక్తి 42:
యాదాద్రి-భువనగిరి జిల్లా సైదాపురంగ్రామం శివార్లో మల్లన్నబోడులు అని పిలువబడే చిన్నగుట్టలున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలు ఉండేవి. ఆ గుట్టల్లో మధ్య ఇప్పటికీ అక్కడక్కడ కైరన్ సమాధులు అగుపిస్తున్నాయి. ఆ బోడులలో ఒక బోడు మీద రామాలయం బయటపడ్డది.
మల్లన్నబోడులు పక్కనే వ్యవసాయం చేస్తున్న పల్లెపాటి మల్లేశ్ పశువులు తప్పిపోగా, వాటిని వెతుక్కుంటూ గుట్టపైకి వెళ్లిన ఆయనకు ఈ ఆలయం కనిపించింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు దట్టమైన కంపచెట్లను తొలగించి చూస్తే రాతిగుండ్ల కప్పుకింద రాతిగుండుకు చెక్కివున్న సీతారాములు అర్ధశిల్పం (Bas-Relief) కనిపించింది.తెలంగాణ జాగృతి చరిత్రవిభాగానికి చెందిన చరిత్రపరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, సహాయకుడు చంటి, సాక్షి విలేకరి సంపత్కుమార్ తదితరులతో కలిసి ఈ దేవాలయాన్ని, శాసనాలను,విగ్రహాలను పరిశీలించి అది
== సీతారాముల విగ్రహం ==
5అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కివుంది. ఇది దేశంలోనే రెండవ శిల్పం. సాధారణంగా రాముని విగ్రహానికి మానవులలాగా రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు వున్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో వుంది. ముందరి ఎడమచేయి ఎడమభుజం మీద వున్న
== భద్రాచలం కన్నా పురాతనమైనది ==
ఐదు అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కి ఉండడంతో, పూర్తిగా
[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు తదితర అర్చక బృందం ఆలయాన్ని సందర్శించారు.
|