వావిలాల గోపాలకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==బాల్యం==
[[1906]] [[సెప్టెంబరు 17]]న [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]]లో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. స్వాతంత్య్రోద్యమ [[కార్యకర్త]]. నాయకుడు. ప్రజాప్రతినిధి. [[వక్తృత్వం|వక్త]]. బహుగ్రంథకర్త. [[పద్మభూషణ్]] పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో [[ఖద్దరు|ఖాదీ]] సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, ఆజన్మ [[బ్రహ్మచారి]] .
 
==విద్య==
 
==స్వాతంత్రోద్యమంలో==
భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి ''స్వరాజ్య భిక్ష'' పేరుతో [[బియ్యం]], [[జొన్నలు]] సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో [[భోజనం|భోజన]] సదుపాయం కల్పించాడు. [[పలనాడు]] పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే. [[సోవియట్ యూనియన్|సోవియెట్]] పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ''వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్'' అనే సంస్థని [[గుంటూరు]] అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గిరై పక్షవాతంతో [[గుంటూరు]] ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో [[నిమ్స్‌]]లో కొంతకాలం [[వైద్యం]] చేయించుకొన్న ఆయన [[2003]] [[ఏప్రిల్ 29]]న పరమపదించారు.
 
==పదవులు, బిరుదులు==