దొంగల బండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''[[దొంగలబండి]]''' 2008 లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో విడుదలైన హాస్యచిత్రం. [[నిజాం]] కాలం నాటి నిధిని అన్వేషించడానికి బయలుదేరిన బృందం, మార్గమధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు హాస్యభరితంగా మలచబడ్డాయి.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=దొంగలబండి సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-dongalabandi.html|website=idlebrain.com|accessdate=5 October 2016}}</ref>
 
== కథ ==
నిజాం సామ్రాజ్యం భారతదేశంలో[[భారతదేశం]]<nowiki/>లో విలీనమయ్యే సమయంలో నిజాం ప్రభువు తనదగ్గరున్న విలువైన నగలన్నీ ఒక పెట్టెలో దాచి తన సేనాధిపతికిచ్చి దాచమంటాడు. ముగ్గురు దొంగలు ఆ నిధిని పసిగట్టి దొంగిలించి ఒక అడవిలో దాస్తారు. దాచి ఉంచిన ప్రదేశం తాలూకు పటాన్ని మూడు భాగాలుగా చేసి తలో ముక్కా పంచుకుంటారు. కానీ వాళ్ళు కలుసుకోవడానికి మళ్ళీ కుదరదు. యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు దొంగల యొక్క [[బంధువులు]] మూడు భాగాలను కలిపి నిధి కోసం వెతుకులాట మొదలు పెడతారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/దొంగల_బండి" నుండి వెలికితీశారు