పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, భారత దేశం → భారతదేశం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
}}
 
డాక్టర్ '''[[పెరుగు శివారెడ్డి]]''' ([[సెప్టెంబర్ 12]], [[1920]] - [[సెప్టెంబర్ 6]], [[2005]]) [[ఆంధ్రప్రదేశ్]] లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
==బాల్యం-విద్యాభ్యాసం==
[[పెరుగు]] శివారెడ్డి [[కర్నూలు]] జిల్లా [[దిన్నెదేవరపాడు]] గ్రామంలో [[1920]], [[సెప్టెంబరు 12]] న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. (పెరుగు హుస్సేన్ రెడ్డి - దర్గా దగ్గర జన్మించటంతో ఈ పేరు పెట్టడం జరిగినది) . ఆయన [[1946]]లో [[చెన్నై|మద్రాసు]] విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది [[1952]]లో నేత్రవైద్యంలో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు.
 
==ఉద్యోగ జీవితం==
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు