ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
బీజాపూర్ సుల్తానుల సరిహద్దులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఈ రాజ్య ఉత్తరపుటెల్లలు ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుత దక్షిణ [[మహారాష్ట్ర]] నుంచి ఉత్తర [[కర్ణాటక]] వరకూ ఈ రాజ్యం విస్తరించి ఉంది. [[రాయచూరు అంతర్వేది]] ప్రాంతాన్ని గెలవడంతో వారి దక్షిణం వైపు విస్తరణ ప్రారంభమైంది. 1565లో తలికోట యుద్ధంలో గెలుపుతో [[విజయనగర సామ్రాజ్యాన్ని]] గెలుచుకుని ఇంకా దక్షిణానికి జరిగారు. మొహమద్ ఆదిల్ షా (1627–1657), తరువాతి దండయాత్రలతో బీజాపూర్ అధికారపు సరిహద్దు మరింత దక్షిణంలో ఉన్న [[బెంగళూరు]] వరకూ వచ్చాయి. పశ్చిమాన పోర్చుగీస్ పరిపాలనలో ఉన్న [[గోవా]], తూర్పున [[కుతుబ్ షాహీ వంశం]] పాలిస్తున్న [[గోల్కొండ|గోల్కొండ రాజ్యం]] వరకూ బీజాపూర్ రాజ్యం విస్తరించి ఉంది.
 
బహామని ప్రావిన్సు రాజధాని అయిన బీజాపూర్ నే వీరు కూడా చివరి వరకూ రాజధానిగా కొనసాగించారు. Afterఇబ్రహిం modestఆదిల్ earlier developments, [[Ibrahim Adil Shahషా I]] (1534–1558), andఅలీ [[Aliఆదిల్ Adil Shahషా I]] (1558–1579) remodelledబీజాపూర్ Bijapur,నగరాన్ని providingపునర్నిర్మించారు. theవీరిద్దరి citadelపరిపాలనా andకాలంలో cityనగరానికి wallsప్రహారీ, [[congregationalకాంగ్రిగేషన్ mosque]]మసీదు, coreరాజభవనాలు, royalప్రధాన palacesనీటి andసరఫరా majorమౌలిక waterసదుపాయాల supplyనిర్మాణాలు infrastructureచేపట్టారు. Their successors, [[Ibrahim Adil Shah II]] (1580–1627), [[Adil Shah]] (1627–1657) and [[Ali Adil Shah II]] (1657–1672), further adorned Bijapur with palaces, mosques, mausoleum and other structures, considered to be some of the finest examples of Deccan Sultanate and Indo-Islamic Architecture.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు