గోపాల శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
}}
 
[[సత్యవోలు సోమసుందరకవి]] కృతమైన ఈ శతకము రావుగంగాధర రామారావుకు అంకితమివ్వబడింది.<ref>'''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973</ref>1923లో శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాలలో ముద్రించబడి మాహారాజా రావు సూర్యారావుచే ప్రకటించబడింది. గోపాలా అనే మకుటంతో భక్తి ప్రధానముగా ధారాళమైన శైలి ఈ శతకంలో[[శతకం]]<nowiki/>లో ఉంది.
==ప్రత్యేకతలు==
 
పంక్తి 51:
::: రతమును మిముబ్రోచు రామరాయ మహీంద్రా!
 
2. తరువాతి ఇరవై పద్యాలలో ప్రతి పాదంలోని[[పాదం]]<nowiki/>లోని ఆరవ అక్షరము తీసి కలిపితే పండితులను పోషింపమని కవి రాజావారిని కోరినట్లు అర్థం వచ్చే ఉత్పలమాల అవుతుంది.
::ఉ|| శ్రీరహిమీఱు రావుకులసింధు సుధాకర హారహీర మం
::: దార శతార తార దర నారద పారద కీర్తి సార స
"https://te.wikipedia.org/wiki/గోపాల_శతకము" నుండి వెలికితీశారు