కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
==అనంతర పరిణామాలు==
 
యుద్ధంలో జరిగిన హింస చూసిన అశోకుడు, ఇంతటి వినాశనానికి తానే కారణమని భావించాడు. కళింగ ప్రాంతం మొత్తం దోపిడీకి గురై, నాశనమైంది. అశోకుని అధికారుల లెక్కల్లెక్కల ప్రకారం కళింగుల వైపు 100,000మంది000 మంది ఈ యుద్ధంలో చనిపోయారు. అంతకు తక్కువ కాకుండానే అశోకుని వైపు కూడా జననష్టం జరిగింది. కానీ కొందరు ఒడిశా చరిత్రకారులు, కళింగ ప్రాంతపువాసులుప్రాంతపు వాసులు మాత్రం అవి తప్పుడు లెక్కలనీ, అంత భారీ నష్టం జరగలేదనీ, ఈ లెక్కలన్నీ అతిశయోక్తులనీ అరోపించారు. వారి ప్రకారం కళింగ సైన్యం తాము నష్టపోయిన దానికన్నా రెండు రెట్లు ఎక్కువగా శత్రు సైన్యాన్ని నాశనం చేశారుచేసింది. ఈ యుద్ధంలో కొన్ని వేలమంది స్త్రీ, పురుషులు మరణించారు అన్నది మాత్రం చరిత్ర చెప్పే నిజమని వారు చెబుతారు.
 
ఎడిక్ట్స్ ఆఫ్ అశోకా అనే పుస్తకంలో కళింగుకళింగ యుద్ధం, దాని పరిణామాలపై అశోకుని ప్రతిస్పందప్రతిస్పందన రాయబడింది. అప్పటికే అశోకుడు బౌద్ధ మతంలోబౌద్ధమతంలో ఉన్నా, ఆ మతాలమత నియమాలను పాటించడం లేదు. ఈ యుద్ధం కారణంగా అతనిలో రక్తపాతంపై విముఖత రావడంతో పూర్తిస్థాయిలుపూర్తిస్థాయిలో బౌద్ధునిగా మారిపోయాడు. ధర్మవిజయం, అహింస ధర్మాలే ఆచరణీయాలని నిర్ణయించుకున్న అశోకుడు తన జీవితకాలంలో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచీ సైన్య విస్తరణ, రాజ్య విస్తరణ, ఆక్రమణలను పూర్తిగా మానేశాడు. ఈ యుద్ధం తరువాత దాదాపు 40 ఏళ్ళ పాటు రాజ్యం చేసిన అశోకుడు శాంతి, సామరస్యం, ప్రజల, రాజ్య శ్రేయస్సులే లక్ష్యాలుగా రాజ్యం చేశాడు. అంతేకాక, తన పిల్లలు ఇద్దర్నీ దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ బౌద్ధ మత ప్రచారం కోసం పంపాడు. యుద్ధం తరువాత అశోకుడు బౌద్ధ మతంపై చూపుతున్న భక్తినీ, అభిమానాన్నీ చూసిన ఒక సామాన్య స్త్రీ, అతనిని ఉద్ధేశించి, "నీ వల్ల నేను, నా తండ్రినీ, భర్తనీ, కొడుకునీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు నాకేం మిగిలిందని నేను జీవించడానికి? అంత జరిగాకా ఈ శాంతి వల్ల ఏమిటి నాకు ఉపయోగం" అని అడిగిందని ఒక చాటువు ప్రచారంలో ఉంది.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కళింగ_యుద్ధం" నుండి వెలికితీశారు