చూపులు కలిసిన శుభవేళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
}}
 
'''[[చూపులు కలసినకలిసిన శుభవేళ]]''' 1988 లో [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన హాస్యభరితమైన సినిమా.<ref name=doregama>{{cite web|title=చూపులు కలిసిన శుభవేళ (1988)|url=http://doregama.info/choopulu-kalasina-shubhavela-1988.html|website=doregama.info|accessdate=19 September 2016}}</ref> ఇందులో మోహన్, నరేష్, అశ్విని, సుధ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది [[సుత్తి వీరభద్రరావు]] ఆఖరి సినిమా కూడా. సినిమా పూర్తికాకముందే ఆయన చనిపోతే ఆయన పాత్రకు జంధ్యాల గాత్రం అందించారు. రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించారు.
 
== కథ ==
ఆనంద మోహన్ (మోహన్) పాండురంగం ([[సుత్తి వీరభద్రరావు]]) ఆఫీసులో పనిచేస్తుంటాడు. పాండురంగం అన్న నాగలింగం ([[నూతన్ ప్రసాద్]]) కూతురు పద్మ ([[అశ్వని (నటి)]]) వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. మోహన్ ఆమె ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. మోహన్ తన స్నేహితుడైన లక్ష్మీ ప్రసాద్ ([[విజయ నరేష్]]) రాసిన లేఖ అందుకుని అతని ఉండే ఊరు వెళ్ళి అప్పుల బాధ భరించలేక చనిపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న అతన్ని పట్నంలో ఏదైనా ఉద్యోగం చూపిస్తానని తన వెంట తీసుకుని వస్తాడు.
 
మోహన్ తన [[ప్రేమ]] విషయం పాండురంగానికి తెలియజేయడానికి భయపడుతూ ఉంటాడు. అందుకోసం లక్ష్మీ ప్రసాద్ ను పాండురంగం చేతిలో పలు ఇబ్బందులకు గురి చేస్తాడు. చివరికి పాండురంగానికి విషయం తెలిసి వారి ప్రేమను అంగీకరిస్తాడు. కానీ అన్న నాగలింగానికి మాత్రం ప్రేమంటే పడదు. దాంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి [[ఆస్తులు]] పంచుకుంటారు. ఇది చూసి వారి కన్నతల్లి చాలా బాధ పడుతుంది. వారినందరినీ కలపడానికి మోహన్, లక్ష్మీ ప్రసాద్ లు తమ ప్రియురాళ్ళతో కలిసి ఎలా నాటకం ఆడారన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
* ప్రసాద్ గా [[విజయ నరేష్|నరేష్]]
* ఆనంద మోహన్ గా మోహన్
* పద్మ గా [[అశ్వని (నటి)|అశ్విని]]
* లలిత గా సుధ
* పాండురంగం గా [[సుత్తి వీరభద్ర రావు]]