వలిపె రాంగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వలిపె రాంగోపాలరావు''' నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. [[మహబూబ్ నగర్ జిల్లా]] [[కొల్లాపూర్]] కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానికి ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. 2005లో [[శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం|శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డునుఅవార్డు]]<nowiki/>ను, 2013లో [[ఇన్ఫోసిస్]] అవార్డును<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-11-2013</ref> పొందారు.
 
==విద్యాభ్యాసం==
రాంగోపాలరావు [[కొల్లాపూర్]] పట్టణానికి చెందిన [[న్యాయవాది]] రాఘవరావు చిన్నకుమారుడు. తండ్రి రాఘవరావు [[కొల్లాపూర్]] సమితి చైర్మెన్‌గా పనిచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-11-2013</ref> రాంగోపాలరావు [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] వరకు స్థానికంగా కొల్లాపూర్‌లోనే తెలుగు మాధ్యమంలో చదివారు. బీటెక్ ను [[మహారాష్ట్ర|మహారాష్]]<nowiki/>ట్రలోని రాంటెక్ నుంచి పూర్తిచేశారు. ఆ తర్వాత [[ముంబాయి]] ఐఐటీలో శాస్త్రవేత్తగా[[శాస్త్రవేత్త]]<nowiki/>గా చేరి ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు.
 
==అవార్డులు- గుర్తింపులు==
రాంగోపాలరావు కృషికి గుర్తింపుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 2009 జనవరిలో ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపికయ్యారు. <ref>http://www.iitb.ac.in/news/award/fellowships.html</ref>2013లో [[నానో-|నానో]] టెక్నాలజీ విభాగంగంలో కృషికిగాను ఇన్ఫోసిస్ అవార్డూకు ఎంపికయ్యారు. ఈ అవార్డు పొందిన తొలి [[తెలుగు]] వ్యక్తిగా కీర్తి పొందారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వలిపె_రాంగోపాలరావు" నుండి వెలికితీశారు