నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి →వనరులు |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 41:
[[ఇండోనేషియా]]<nowiki/>లోని [[బాలి]] ద్వీపంలో [[మార్చి 31]], [[1933]] న జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి [[నాట్యం]]<nowiki/>కోసం జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో [[మీనాక్షి సుందరం పిళ్ళై]], [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], ''శ్రీమతి నాయుడుపేట రాజమ్మ'', మరియు ''పెండెల సత్యభామ''లు ఉన్నారు. ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం'' [['కుమార సంభవము]] [[మేఘ సందేశం]]'. [[ఉజ్జయిని]]లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'', ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.
[[ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ]]కి ఒకప్పుడు ఛైర్మన్గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు
==అవార్డులు, పురస్కారాలు==
|