జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

Added few sections; translated from data available in the English version of this page.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
| weight =
}}
==బాల్యము, విద్య, ఉద్యోగము==
 
==బాల్యం==
'''[[జంధ్యాల పాపయ్య శాస్త్రి]]''' ([[ఆగస్టు 4]], [[1912]] - [[జూన్ 21]], [[1992]]) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని [[తెలుగు]] నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "[[కరుణశ్రీ]]" అని ప్రసిద్దులైనారు.
 
 
==విద్య, ఉద్యోగం==
కరుణశ్రీ [[గుంటూరు జిల్లా]], [[పెదనందిపాడు]] మండలములోని [[కొమ్మూరు]] గ్రామములో [[1912]], [[ఆగస్టు 4]]న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]], మాగధ్యమిక విద్య చదివిన పాపయ్యకు [[సంస్కృతము|సంస్కృత]] భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, [[హిందీ]] భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై [[అమరావతి]] రామకృష్ణ విద్యాపీఠములోనూ, [[గుంటూరు]] స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లోనూ అధ్యాపకునిగా పనిచేశారు.