తమిళనాడు ఎక్స్ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23:
}}
'''తమిళనాడు ఎక్స్ప్రెస్''' (Tamil Nadu Express) [[భారత రైల్వే]]ల ఎక్స్ప్రెస్ రైలుబండి. ఇది [[చెన్నై]] మరియు [[న్యూఢిల్లీ]] పట్టణాల మధ్య నడుస్తుంది.తమిళనాడు ఎక్స్ ప్రెస్ భారత రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్.
==చరిత్ర== '''తమిళనాడు ఎక్స్ప్రెస్''' రైలుని [[చెన్నై]] మరియు [[న్యూఢిల్లీ]] మద్య క్రింద అగస్టు 1, 1976 న ఇందిర గాంధి ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121/122 తో 13 భొగిలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 భోగిలతో నడుస్తొంది .ప్రస్తుత ఈ రైలు నెంబర్లు 12621/12622. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. '''తమిళనాడు ఎక్స్ప్రెస్''' మొదట వారంలో మూడుసార్లు నిడిపినప్పటికి తరువాత దీనిని
==మార్గం==
'''తమిళనాడు ఎక్స్ప్రెస్'''[[విజయవాడ]],[[వరంగల్లు]],బలార్షా,[[నాగపూర్]],ఇటార్సి, [[భోపాల్]],ఝాన్సీ,గ్వాలియర్,ఆగ్రా ల మీదుగా [[న్యూఢిల్లీ]] చేరుతుంది.[[చెన్నై సెంట్రల్]] నుండి [[విజయవాడ]] స్టేషన్ ల మద్య అగకుండా ప్రయాణిస్తుంది.[[విజయవాడ]] నుండి [[చెన్నై సెంట్రల్]] చేరుకోవడానికి తమిళనాడు ఎక్స్ప్రెస్'' 6 గంటల 20 నిమిషాలు , [[చెన్నై సెంట్రల్]] నుండి [[విజయవాడ]] చేరడానికి 6 గంటల 45 నిమిషాలు పడుతుంది.తమిళనాడు ఎక్స్ప్రెస్'''[[చెన్నై సెంట్రల్]] నుండి [[విజయవాడ]] స్టేషన్ల వరుకు 431 కొలోమీటర్లు ఆగకుండా ప్రయణిస్తుంది.ఇది తిరువనంతపురం రాజధాని ఎక్స్ప్రెస్ తరువాత అత్యదిక దూరం విరామం లేకుండా ప్రయాణించు ఎక్స్ప్రెస్.
==సమయ పట్టిక=='''
{| class="wikitable"
|