ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

కనకథారా
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
* [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు]]లకు, [[భగవద్గీత]]కు, [[బ్రహ్మసుత్రాలు|బ్రహ్మసూత్రాల]]కు, [[విష్ణు సహస్రనామ స్తోత్రము|విష్ణు సహస్ర నామాలకు]] భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
* [[శృంగేరి]], [[ద్వారక మఠం|ద్వారక]], [[పూరీ మఠం|పూరి]], [[జ్యోతిర్మఠం]] - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
* [[s:గణేశ పంచరత్న స్తోత్రము|గణేశ పంచరత్న స్తోత్రం]], [[భజ గోవిందం]], [[లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం]], [[కనకథారాకనకధారా స్తోత్రం]],[[శివానందలహరి]], [[సౌందర్యలహరి]] వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.
 
==జీవిత గాధ==
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యులు" నుండి వెలికితీశారు