ఆంధ్రుల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|number_of_reprints =
}}
[[చిలుకూరి వీరభద్రరావు]] గారు '''[[ఆంధ్రుల చరిత్రము]]''' ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో [[ఆంధ్ర క్షత్రియులు]] పాలించిన సామ్రాజ్యాలు, వారి అనంతరం వచ్చిన [[రెడ్డి]] రాజులు, [[కమ్మ]], నిజాము నవాబులు గురించి, [[బ్రిటిషు రాజ్|బ్రిటిషు]] వారి గురించి విపులంగా ఇవ్వబడింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రుల_చరిత్రము" నుండి వెలికితీశారు