దువ్వాడ-విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →చరిత్ర |
||
పంక్తి 51:
==చరిత్ర==
కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం మరియు '''గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే''' 1845 సం. ప్రాంతములో [[రాజమండ్రి]] దగ్గర [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది మరియు ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/docs/history/india-first-railways.html#godavari |title = India’s first railways|work= Godavari Dam Construction Railway|last=Darvill |first= Simon| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన '''మద్రాస్ రైల్వే''' 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క '''గ్రేట్ దక్షిణ రైల్వే''' గా 1858 సం.లో ఏర్పాటైంది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-hist.html|title = IR History – Early days|work= 1832-1869|last=|first= | publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో '''కర్నాటిక్ రైల్వే''' లో విలీనం చేయబడి మరియు 1874 సం.లో '''దక్షిణ భారతీయ రైల్వే''' గా పేరు మార్చబడింది.
'''దక్షిణ మరాఠా రైల్వే''' యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం [[విజయవాడ]] (అప్పుడు బెజవాడగా
===రైల్వే పునర్వ్యవస్థీకరణ===
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్ మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''', '''దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ''' మరియు '''మైసూర్ స్టేట్ రైల్వే''' [[దక్షిణ రైల్వే| దక్షిణ రైల్వే జోన్ ]] నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు మరియు, (2) '''దక్షిణ రైల్వే''' లో విలీనం చేయబడ్డ '''మద్రాసు రైల్వే''' మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''' లోని కొన్ని భాగాలను వేరుచేసి [[దక్షిణ మధ్య రైల్వే| దక్షిణ మధ్య రైల్వే జోన్ ]] (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, [[దక్షిణ రైల్వే]] లోని గుంతకల్లు డివిజన్ [[దక్షిణ మధ్య రైల్వే]]కు మరియు సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి '''పశ్చిమ కనుమల రైల్వే జోన్''' (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones|work= |last= |first= | publisher= IRFCA| accessdate = 2013-01-23}}</ref>
==విద్యుద్దీకరణం(ఎలక్ట్రిఫికేషన్)==
1965 సంవత్సరములో చెన్నై మెయిల్, భారత లోకోమోటివ్ తరగతి ( డబ్ల్యుడిఎమ్ - 1 ) / (డబ్ల్యుడిఎమ్- 2 ) అనే ఒక డీజిల్ ఇంజన్తో '''దక్షిణ తూర్పు రైల్వే జోన్''' పరిధిలో [[హౌరా]] - [[చెన్నై]] మార్గములో నడిచిన మొట్ట మొదటి రైలు.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history4.html |title = IR History: Part - IV (1947 - 1970)| publisher= IRFCA| accessdate = 2012-11-21}}</ref> ఈ విశాఖపట్నం-విజయవాడ మార్గము అనునది 1997వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ (ఎలక్ట్రిఫికేషన్) చేయబడింది. అదేవిధముగా, హౌరా-చెన్నైమార్గము కూడా 2005 వ సంవత్సరములో సంపూర్ణముగా విద్యుద్దీకరణ జరిగింది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history7.html |title = IR History Part VII (2000-present) | publisher= IRFCA| accessdate = 2013-01-23 }}</ref>
|