అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''అయ్యదేవర కాళేశ్వరరావు''' ([[జనవరి 22]], [[1882]] - [[ఫిబ్రవరి 26]], [[1962]]) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]కు మొదటి [[స్పీకరు]]. ఈయన జీవిత చరిత్ర '''[[నవ్యాంధ్రము - నా జీవిత కథ''']] అనే పుస్తక రూపంలో వెలువడింది.
 
వీరు [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]]లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు [[1882]] సంవత్సరంలో జన్మించారు. 1901 లో [[బి.ఎ]]. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత [[బి.ఎల్]]. పరీక్షలో నెగ్గి [[విజయవాడ]]లో [[న్యాయవాది]]గా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.