మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[తెలుగు సాహిత్యం]]లో మూడు పాదాల కవిత్వంతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని '''మొగ్గలు''' అంటారు. ఈ కవితా ప్రక్రియను [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన [[భీంపల్లి శ్రీకాంత్]] ప్రవేశపెట్టారు.
 
'':ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
:మొగ్గలుగా కవితావణంలో విరబూయడానికి
:మొగ్గలు సాహిత్య క్షేత్రంపండే నిత్య పంట''
 
ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువ కాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సేద్దాంతిక ధృక్పధం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూల్యత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవిత ప్రక్రియనే [[భీంపల్లి శ్రీకాంత్]] గారు సృష్టించిన " [[మొగ్గలు]] " కవిత ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియకాదు.అర్ధం చేసుకోని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్త గా వచ్చే యువకవులకు ఇదీ మంచి వేదిక లాంటి ప్రక్రియ.
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు