విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రేక్ ప్రారంభంలో 3ఎసి మరియు ఎసి చైర్ కార్ కోచ్లు ఉండేవి; ఎసి చైర్ కార్లో ఉన్న అసౌకర్యానికి కారణంగా, ఇది తొలగించబడింది. ఇప్పుడు రైలు అన్ని 3 ఎసి కోచ్లతో నడుస్తుంది. ఇది రోజువారీ రైలు కానప్పుడు, [[సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్]] రైలుతో; ఈ రైలు భోగీలు అనుసంధానం చేయబడి నడిచేది. కానీ ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన రైలు (రేక్) గా ఉంది.
 
ఈ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, [[జబల్పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్]] వలెనే [[భారత దేశము|భారతదేశం]]లో సుదీర్ఘమైన గరీబ్ రథ్ రైలుగా రికార్డు సృష్టించింది. ఈ రెండు రైళ్ళూ 16 ఎసి మూడు టైర్ కోచ్లు మరియు 2 ఈఒజి కార్లు మొత్తం 18 కోచ్లను ఒక్కొక్క రైలు కలిగి ఉంది.
 
== మూలాలు==