యాదవ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Original research}}
[[భారతదేశం]]<nowiki/>లో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న జాతులు ఎన్నో ఉన్నవి <ref>Caste and Politics: Identity Over System, Dipankar Gupta</ref><ref>Comprehensive History and Culture of Andhra Pradesh p 15 M. L. K. Murty, Dravidian University - 2003 -"In addition to Scheduled Tribes, there are other social groups, like Golla, Kuruba, Kuruva and Kuruma, whose traditional economy is predominantly sheep/goat herding and cattle pastoralism."</ref>. అందులోని '''[[యాదవ]]''' (Yadava) అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]]. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో క్షత్రియశ్రీ మరియుకృష్ణుడు [[వైశ్యులు|వైశ్య]]నుంచే వర్ణమునకు చెందినవారుగావర్ణ చెప్పబడిందివ్యవస్థ పుట్టినట్టు తెలుస్తుంది. భారతీయ రిజర్వేషన్ సిస్టం ప్రకారం OBC వర్గాలకు చెందిన వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పశు పోషణ. దక్షిణ భారత దేశంలో వీరు చాలా అధిక సంఖ్య లో ఉన్నారు. వీరు పశుపోషణ,వ్యవసాయం చేస్తారు.
 
==ఇతిహాసాల్లో ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/యాదవ" నుండి వెలికితీశారు