కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| map_state =
}}
'''హౌరా - చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను మరియు చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref> ఈ రైలు హౌరా స్టేషను మరియు చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తున్న అతి ప్రతిష్ఠాత్మకమైనది. ఇది భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ లలో ఒకటి. భారతదేశ తూర్పు తీరం బంగాళాఖాతం కలిగి యున్న ఈ తీరాన్ని కోరమండలం తీరం అని పిలుస్తున్నందున ఈ తీరంలో నడుపుతున్న ఈ రైలుకు కోరమండలం ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేసారు. ఈ రైలు కోరమండలం మొత్తం తీరాన్ని ప్రయాణించే రైలు. ఈ రైలు ఈశాన్య రైల్వే జోన్ కు చెందినది. చెన్నై వెళ్ళే అత్యధిక ప్రయాణీకులు ఈ రైలుపై వెళ్ళుటకు యిష్టపడతారు. ఎందుకంటే ఈ రైలు [[హౌరా - చెన్నై మైయిల్మెయిల్]] కన్నా ముందుగా [[చెన్నై [[సెంట్రల్ రైల్వే స్టేషను]] చేరుతుంది.
== చరిత్ర ==
చోళ సామ్రాజ్యం ఉన్న ప్రదేశాన్ని తమిళంలో చోళమండలం అని పులుస్తారు. సాహితీపరంగా "చోళ రాజ్యం" అనే పదం "కోరమండలం" గా పిలూబడుతుంది. భారతదేశం యొక్క్ దక్షిణ సముద్ర తీరాన్ని కోరమండల తీరం గా నామకరణం చేసారు.