కడియం రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==చరిత్ర==
1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,288 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము మరియు అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.<ref name="waltair"/> <ref>{{cite web|url=http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 |title=Major Events in the Formation of S.E. Railway |last= |first= |publisher=South Eastern Railway |accessdate=2013-01-25 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 |archivedate=2013-04-01 |df= }}</ref> ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది.<ref name=irfcaii/> బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో హౌరా-ఖరగ్పూర్ మరియు ఖరగ్పూర్-కటక్ విభాగాల్లో పనిచేసే రెండు రైలు మార్గములు, రూప్‌నారాయణ్ నది పైన వంతెన 1900 సం.లో పూర్తి చేయడము జరిగినది మరియు మహానది 1901 సంలో పూర్తి చేయడం ద్వారా వలన చెన్నై మరియు కోలకతా మధ్య కనెక్షన్ ఏర్పడింది.<ref name=ser/><ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
== మూలాలు==