కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

చి "కె.ఆర్. నారాయణన్" ను సంరక్షించారు ([మార్చడం=నిర్వాహకులు మాత్రమే] (నిరవధికం) [తరలించడం=నిర్వాహకులు మాత్రమే] (నిరవధికం))
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
|children = చిత్ర నారాయణన్ <br> అమృతా నారాయణన్
}}
'''కొచెరిల్ రామన్ నారాయణన్''' ({{audio|Krn.ogg|వినండి}}); ([[1921]] [[ఫిబ్రవరి 4]] - [[2005]] [[నవంబర్ 9|నవంబరు 9]]) భారతదేశ [[భారత రాష్ట్రపతులు - జాబితా|10వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. [[పాత్రికేయవిద్య|జర్నలిజం]]<nowiki/>తో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] పరిపాలనలో భారత విదేశాంగ శాఖ సభ్యుడిగా నారాయణన్ [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో తన వృత్తిని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన [[జవహర్ లాల్ నెహ్రూ]] ఆయనను [[రంగూన్]] లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను [[జపాన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్‌]], [[థాయిలాండ్|థాయ్‌లాండ్]], [[టర్కీ]], [[చైనా]] మరియు, [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. [[అమెరికా]]లో భారత రాయబారిగా [[1980]] నుండి [[1984]] వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని నెహ్రూ దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా పేర్కొన్నాడు. <ref>Manmohan Singh: [http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351 Condolence message] {{webarchive|url=https://web.archive.org/web/20070927225043/http://pmindia.nic.in/prelease/pcontent.asp?id=351|date=27 September 2007}}. Retrieved 24 February 2006.</ref>
 
[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. [[1997]] న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి [[1997]] కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర మరియు దృఢమైన అధ్యక్షుడుగా పరిగణింపబడ్డాడు. అతను తన పూర్వీకులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ కార్యాలయం యొక్క పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు" మరియు ఎవరినీ ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు ఆమోదించిన "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యరకంగా తనకు తాను "పనిచేసే అధ్యక్షునిగా" అభివర్ణించుకున్నాడు. <ref name="ram_int">[http://www.hindu.com/thehindu/nic/narayanankr.pdf Interview] with K. R. Narayanan on Independence day, 15 August 1998; by [[N. Ram]], Editor, [[Frontline (magazine)|Frontline]] ["K. R. Narayanan in conversation with N. Ram", ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006].</ref>
 
 
అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికార అధికారాన్ని ఉపయోగించాడు మరియు అనేక సందర్భాల్లో సంప్రదాయం మరియు పూర్వం జరిగిన సంఘటనల నుండి ప్రక్కదారి పట్టించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం మరియు కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అతను భారత స్వాతంత్ర్యం యొక్క స్వర్ణోత్సవ వేడుకలు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలో, అతను పదవిలో ఉన్నప్పుడు ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
[[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. [[రాజీవ్ గాంధీ]] ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. [[1997]] న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి [[1997]] కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర మరియు ,దృఢమైన అధ్యక్షుడుగా పరిగణింపబడ్డాడు. అతను తన పూర్వీకులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ కార్యాలయం యొక్క పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు", మరియు ఎవరినీ ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు ఆమోదించిన "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యరకంగా తనకు తాను "పనిచేసే అధ్యక్షునిగా" అభివర్ణించుకున్నాడు. <ref name="ram_int">[http://www.hindu.com/thehindu/nic/narayanankr.pdf Interview] with K. R. Narayanan on Independence day, 15 August 1998; by [[N. Ram]], Editor, [[Frontline (magazine)|Frontline]] ["K. R. Narayanan in conversation with N. Ram", ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006].</ref>
 
అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికార అధికారాన్ని ఉపయోగించాడు. మరియుఅతను అనేక సందర్భాల్లో సంప్రదాయం మరియుప్రకారం పూర్వం జరిగిన సంఘటనల నుండి ప్రక్కదారి పట్టించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం మరియు, కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అతను భారత స్వాతంత్ర్యం యొక్క స్వర్ణోత్సవ వేడుకలు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలో, అతను పదవిలో ఉన్నప్పుడు ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
 
== ప్రారంభ జీవితం ==
కె.ఆర్.నారాయణన్ పెరుమథనం, ఉఝవూర్ గ్రామంలో పేద కుటుంబంలో కొచెరిల్ రామన్ వైద్యర్, పున్నత్తురవీట్టిల్ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సిద్ధ, ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. అతని కుటుంబం ("పరవాన్" కులానికి చెందినవారు. వారు కులవ్యవస్థ ప్రకారం కొబ్బరికాయలను ఒలుస్తారు) పేదరికంతో ఉండేది. అతని తండ్రి వైద్యం చేయడం ద్వారా గౌరవాన్ని సంపాదించాడు. నారాయణన్ 1921, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతని మామయ్య తనని పాఠశాలలో చేర్పించేటప్పుడు ఆని జన్మ తేదీ సరిగా తెలియక [[1921]] అక్టోబరు 27 గా పాఠశాల రికార్డులలో నమోదు చేయించాడు. నారాయణన్ తరువాత అధికారికంగా ఆ తేదీ ఉండటానికి అనుమతినిచ్చాడు. నారాయణన్ ప్రారంభ విద్యను ఉఝవూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్ లేడీ అఫ్ లౌర్డెస్ అప్పర్ ప్రైమల్ స్కూల్, ఉళవూర్ (1931–35) లో చదివాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక తన యింటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. అతను తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకున్నాడు. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్. నీలకంఠన్ [[ఉబ్బసము|ఆస్త్మా]] రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్ సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో (అంతకు ముందు 1935–36 లో సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు.
 
నారాయణన్ బి.ఎ (ఆనర్స్) మరియు, ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢిల్లీని వదలి [[ది హిందూ]] మరియు, [[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రికలలోజర్నలిస్టుగా (1944–45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో [[ముంబై|బొంబాయి]]<nowiki/>లో [[మహాత్మా గాంధీ]]<nowiki/>ని 1945 ఏప్రిల్ 10న ఇంటర్వ్యూ చేసాడు<ref>K. R. Narayanan's interview with M. K. Gandhi, 10 April 1945; given in full in H. Y. Sharada Prasad: [http://www.iht.com/getina/files/271049.html "How an interview with Gandhi was spiked"], ''The Asian Age'', n.d. Retrieved 24 February 2006.</ref> .1945లో నారాయణన్ లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వద్ద హారోల్డ్ లస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. <ref>LSE counts K. R. Narayanan among its [http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm distinguished alumni] {{webarchive|url=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|date=3 February 2009}}; his [http://www.lse.edu/collections/pressAndInformationOffice/newsAndEvents/archives/2000-2002/pressrelease-india.htm portrait] has been unveiled and placed in a position of honour; B. R. Ambedkar is the only other Indian to have been similarly honoured. . Retrieved 24 February 2006.{{cite web|url=http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|title=Archived copy|accessdate=2005-09-08|archiveurl=https://web.archive.org/web/20090203125621/http://www.lse.ac.uk/collections/LSEIndia/pastAndPresent.htm|archivedate=3 February 2009|deadurl=yes|df=dmy}}</ref> అతను కార్ల్ పాప్పర్, లియోనెల్ రోబిన్స్, ఫ్రెడిరిచ్ హైక్ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. అతను [[జె.ఆర్.డి.టాటా]] అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్.సి (ఆర్థిక శాస్త్ం) డిగ్రీ ఆనర్స్ ను పూర్తిచేసాడు.<ref>Some of his experiences as a Tata fellow are recounted here [http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm]. . Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20080630223824/http://www.tata.com/0_about_us/history/lasting_legacies/20040811_k_narayanan.htm|date=30 June 2008}}</ref> లండన్ లో ఉన్నప్పుడు అతను (కె.ఎన్.రాజ్ అనే సహ విద్యార్థితో) [[వి. కె. కృష్ణ మేనన్|వి.కె.కృష్ణమీనన్]] అధ్వర్యంలోని ఇండియా లీగ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కె.ఎం.మున్షీ చే ప్రచురితమవుతున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు అతను లండన్ కరస్పాండెన్ గా వ్యవహరించాడు. అతను కె.ఎన్.రాజ్ మరియు, వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతొ కలసి ఒక గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).
 
== దూత మరియు విద్యావేత్త ==
 
== దూత మరియు, విద్యావేత్త ==
1948లో నారాయణన్ భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో, లాస్కి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి పరిచయం చేసేందుకు ఒక లేఖను ఇచ్చాడు.<ref>Gopalkrishna Gandhi: [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=20051202005812900.htm&date=fl2224/&prd=fline& "A remarkable life-story"], ''Frontline'' '''22''' (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.</ref> కొన్ని సంవత్సరాల తరువాత, అతను ప్రజా సేవలో తన వృత్తిని ఎలా ప్రారంభించాడో వివరించాడు:
{{వ్యాఖ్య|నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రి కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. లండన్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిగా ఉన్నాను కనుక నాకు సమయం ఇవ్వబడుతుంది అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడాం. అలాంటి విషయాలు మాట్లాడిన నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కి ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉన్నప్పుడు, నేను రాబోయే దిశలో ఒకరు నావైపు వస్తూ చప్పట్లు కొడుతూ చేస్తున్న శబ్దాన్ని విన్నాను. నేను పండిట్ నెహ్రుని చూడటానికి తిరిగి వచ్చాను. నేను గదినుండి విడిచిపెట్టిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నారాయణన్ "నన్ను క్షమించండి. నేను విడిచిపెట్టినప్పుడే అది మీకు అప్పగిస్తే అది సరిపోతుందని నేను అనుకున్నాను" అని సమాధానమిచ్చాడు. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలుసుకొమ్మని అడిగాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.}}
[[దస్త్రం:Vladimir_Putin_in_India_2-5_October_2000-14.jpg|ఎడమ|thumb|2000 అక్టోబరు 3 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిత్ తో కె.ఆర్.నారాయణన్.]]
1949లో అతను భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] అభ్యర్థన మేరకు చేరాడు. <ref name="pandya_int">Haresh Pandya: [https://www.theguardian.com/india/story/0,,1652976,00.html "K. R. Narayanan: Indian president from downtrodden caste"], ''[[The Guardian]]'', 29 November 2005. Retrieved 6 March 2006.</ref> అతను దౌత్యవేత్తగా రంగూన్, [[టోక్యో]], [[కెనడా]] మరియు, హనోయ్ లలో పనిచేసాడు. [[థాయిలాండ్|థాయ్‌లాండ్]](1967–69), [[టర్కీ]] (1973–75), మరియు [[చైనా]](1976–78) ల భారత [[అంబాసిడర్]] గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీవిరమణ చేసిన తరువాత అతను [[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]]<nowiki/>లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాల]]<nowiki/>యానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు. అతను ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా అభివర్ణించాడు<ref name="ptt_int">P. T. Thomas: "Interview with K. R. Narayanan", ''Maanavasamskruthi'' '''1''' (8), February 2005, in [[Malayalam]]. English translation of part of the interview, at CHRO web page: [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090 Part I] {{webarchive|url=https://web.archive.org/web/20070928003749/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5090|date=28 September 2007}}; [http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097 Part II] {{webarchive|url=https://web.archive.org/web/20081012023123/http://www.nuke.humanrightskerala.com/modules.php?op=modload&name=News&file=article&sid=5097|date=12 October 2008}}. Additional translation of question on his relationship with the Left front in [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005030308811100.htm&date=2005/03/03/&prd=th& "Narayanan criticises Vajpayee for Gujarat riots"], ''The Hindu'', 10 November 2005. Retrieved 24 February 2006.</ref> తరువాత పదవీవిరమణ నుండి తిరిగి వచ్చి [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]<nowiki/>లో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు. చైనాకు భారత రాయబారిగా నారాయణన్ పదవి, 1962 సైనో-ఇండియన్ యుద్ధం తరువాత ఆ దేశంలో మొట్టమొదటి అగ్రశ్రేణిలో గల దౌత్య పదవి. 1982 లో రీగన్ అధ్యక్ష పదవీ కాలంలో వాషింగ్టన్ సందర్శన భారతదేశంతో దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయడానికి ఉపయోగపడింది.<ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719 speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093120/http://pib.myiris.com/speech/article.php3?fl=010508171719|date=30 June 2006}} at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the [[Pokhran]] nuclear tests.</ref><ref>His [http://pib.myiris.com/speech/article.php3?fl=D33180 banquet speech] {{webarchive|url=https://web.archive.org/web/20060630093102/http://pib.myiris.com/speech/article.php3?fl=D33180|date=30 June 2006}} welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.</ref> 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న నెహ్రూ కె.ఆర్. నారాయణన్"దేశం యొక్క ఉత్తమ దౌత్యవేత్త" అని అభిప్రాయపడ్డాడు. (1955)
 
 
== కుటుంబం ==
అతను రంగూన్, [[మయన్మార్|బర్మా (]]<nowiki/>మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లోక్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కి విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్ మరియు, ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రత్యేక మినహాయింపు అవసరం. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. [[ఉషా నారాయణన్]] (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. <ref>{{cite news|url=http://www.outlookindia.com/article.aspx?203801|title=Her Excellency Tin Tin|date=2 July 2013|newspaper=The OutLook|accessdate=25 February 2013}}</ref> ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపధ్యం గల వారిలో నుండి భారతదేశంలో "ప్రథమ మహిళ"గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్ మరియు, ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)<ref>{{cite web|url=http://news.oneindia.in/2008/08/07/chitra-narayanan-concurrently-accredited-ambassador-to-holy-see-1218119649.html|title=Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See|date=7 August 2008|accessdate=10 January 2012|publisher=News.oneindia.in}}</ref> మరియు అమృత.
 
 
== రాజకీయ ప్రవేశం ==
[[ఇందిరా గాంధీ]] అభ్యర్థన మేరకు అతను రాజకీయాలలోనికి ప్రవేశించాడు. అతను 1984, 1989 మరియు, 1991 లలో వరుసగా మూడు సార్లు [[పాలక్కాడ్]] (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] అభ్యర్థిగా గెలుపొంది [[లోక్‌సభ|లోక్‌సభకు]] ఎన్నికయ్యాడు. అతను [[రాజీవ్ గాంధీ]] కేబినెట్ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్ , 1985-86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986-89 మధ్య సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు. [[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు సభ్యు]]<nowiki/>నిగా అతను అతను భారతదేశంలో పేటెంట్ నియంత్రణలను అణచడానికి అంతర్జాతీయ ఒత్తిడిని అడ్డుకున్నాడు. 1989 నుండి 1991 మధ్య కాలంలో కాంగ్రెస్ పదవిలో లేనందువల్ల ప్రతిపక్షం లో ఉన్నాడు. 1991లో కాంగ్రెస్ మరలా అధికారంలోనికి వచ్చిన తరువాత అతనికి ఏ కేబినెట్ పదవీ దక్కలేదు. అతనికి రాజకీయ విరోధి అయిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరణ్ కమ్యూనిస్టు భావజాలం కలిగి యున్నందున నారాయణన్ మంత్రి అయ్యే అవకాశం లేదని తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ, తాను మూడు ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులను ఓడించినట్లు నారాయణన్ స్పష్టం చేశాడు.<ref name="ptt_int" />
 
 
 
1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత [[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతి]]<nowiki/>గా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ.]] ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా [[జనతా దళ్|జనతాదళ్]] పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వి.పి.సింగ్]] ప్రతిపాదించాడు. జనతాదళ్ మరియు, పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]] ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు పొందింది, ఇది తన ఎన్నికలపై ఏకగ్రీవ నిర్ణయానికి దారితీసింది. వామపక్షంతో తనకు గల సంబంధంపై నారాయణన్ తరువాత వివరించాడు<ref name="ptt_int" />. అతనికి కమ్యూనిజం పై భక్తి గానీ విరోధం గానీ లేదని ప్రకటించాడు. వారు తన సైద్ధాంతిక వైవిధ్యాల గురించి తెలుసుకున్నారు కానీ తనకు ఉప రాష్ట్రపతిగా మద్దతునిచ్చారని, దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని తెలియజేసాడు. అతను వారి మద్దతు నుండి ప్రయోజనం పొందాడు. మరియు క్రమంగా వారి రాజకీయ స్థానాలు ఆమోదయోగ్యతను పొందాయి. 1992 డిసెంబరు 6 న [[బాబ్రీ మసీదు కూల్చివేత]] సమయంలో "ఇది [[మహాత్మా గాంధీ హత్య]] తరువాత భారత్ ఎదుర్కొన్న గొప్ప దుర్ఘటన " అని ఆయన వివరించాడు.<ref name="ram_int" />
 
 
1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత [[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతి]]<nowiki/>గా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ.]] ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా [[జనతా దళ్|జనతాదళ్]] పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వి.పి.సింగ్]] ప్రతిపాదించాడు. జనతాదళ్ మరియు పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి. నరసింహారావు]] ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు పొందింది, ఇది తన ఎన్నికలపై ఏకగ్రీవ నిర్ణయానికి దారితీసింది. వామపక్షంతో తనకు గల సంబంధంపై నారాయణన్ తరువాత వివరించాడు<ref name="ptt_int" />. అతనికి కమ్యూనిజం పై భక్తి గానీ విరోధం గానీ లేదని ప్రకటించాడు. వారు తన సైద్ధాంతిక వైవిధ్యాల గురించి తెలుసుకున్నారు కానీ తనకు ఉప రాష్ట్రపతిగా మద్దతునిచ్చారని, దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని తెలియజేసాడు. అతను వారి మద్దతు నుండి ప్రయోజనం పొందాడు మరియు క్రమంగా వారి రాజకీయ స్థానాలు ఆమోదయోగ్యతను పొందాయి. 1992 డిసెంబరు 6 న [[బాబ్రీ మసీదు కూల్చివేత]] సమయంలో "ఇది [[మహాత్మా గాంధీ హత్య]] తరువాత భారత్ ఎదుర్కొన్న గొప్ప దుర్ఘటన " అని ఆయన వివరించాడు.<ref name="ram_int" />
== రాష్ట్రపతి పదవి ==
కె.ఆర్. నారాయణన్ 1997 జూలై 17 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు.<ref>{{cite web|url=http://alfa.nic.in/hm/p1.html|title=Results of Presidential poll|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19970801044230/http://alfa.nic.in/hm/p1.html|archivedate=1 August 1997|deadurl=bot: unknown|df=}}, 17 July 1997. Archived Aug. 1997.</ref> రాష్ట్రపతి ఎన్నికలలో అతనికి 95% ఎలక్టోరల్ కాలేజి ఓట్లు వచ్చినవి. ఈ ఎన్నికలు జూలై 14న జరిగింది. కేంద్రంలో మైనారిటీప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అద్యక్షుని ఎన్నిక ఇది. అతనిని [[టి. ఎన్. శేషన్]] ఏకైక ప్రత్యర్థి అభ్యర్థి. అన్ని ప్రధాన పార్టీలు శివసేనను ఈ అధ్యక్ష ఎన్నికలలో మద్దతుకోసం కోరాయి.<ref>{{cite web|url=http://us.rediff.com/news/jul/11amber.htm|title=The importance of a dalit President|accessdate=2 May 2006|publisher=Rediff|last=Diwanji|first=Amberish K.|year=1997}}</ref> నారాయణన్ కేవలం దళిత అభ్యర్థిగా ఎన్నికయ్యారని శేషన్ ఆరోపించాడు.
Line 61 ⟶ 72:
 
; స్వాతంత్ర్యం స్వర్ణోత్సవం
'''భారత దేశ''' స్వాత్రంత్ర్య స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా ఆగస్టు 14 అర్థరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో నారాయణన్ చేసిన ప్రసంగం ప్రధాన సంఘటన.<ref>K. R. Narayanan: [http://pib.myiris.com/speech/article.php3?fl=010620191911 Address on the golden jubilee of Indian independence] {{webarchive|url=https://web.archive.org/web/20060630093042/http://pib.myiris.com/speech/article.php3?fl=010620191911|date=30 June 2006}}, 15 August 1997. Retrieved 24 February 2006.</ref> ఈ ప్రసంగంలో అతను ప్రజాస్వామ్య ప్రభుత్వం మరియు, రాజకీయాల స్థాపన స్వాతంత్ర్యం తరువాత భారతదేశం యొక్క గొప్ప ఘనత అని అతను గుర్తించాడు.
 
తరువాత రోజు ఉదయం, భారత ప్రధానమంత్రి [[ఐ.కె.గుజ్రాల్]] జాతినుద్దేశించి <ref>I. K. Gujral: [http://www.india50.com/speecH1.html Address to the nation from the ramparts of the Red fort on the golden jubilee of Indian independence], 15 August 1997. Retrieved 24 February 2006.</ref>ఎర్ర కోట పై నుండి ఇలా అన్నాడు:
Line 70 ⟶ 81:
; రిపబ్లిక్ స్వర్ణోత్సవం
 
రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల సందర్భంగా 2000 జనవరి 26న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం<ref name="rep">K. R. Narayanan: [http://www.indiatogether.org/opinions/speeches/krn2000.htm Address to the nation on the golden jubilee of the Republic], 26 January 2000. Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20150324080606/http://www.indiatogether.org/opinions/speeches/krn2000.htm|date=24 March 2015}}</ref> ఒక మైలురాయిగా భావిస్తారు;<ref name="venkat">V. Venkatesan: [http://www.frontlineonnet.com/fl1703/17030280.htm "A wake-up call"] {{webarchive|url=https://web.archive.org/web/20050218180907/http://www.frontlineonnet.com/fl1703/17030280.htm|date=18 February 2005}}, ''Frontline'' '''17''' (3), 5–18 February 2000. Retrieved 17 March 2006.</ref> ఒక అధ్యక్షుడు పెరుగుతున్న అసమానతల కారణంగా దేశం భారతీయ ప్రజలకు ఆర్థిక న్యాయం అందించడానికి (ముఖ్యంగా గ్రామీణ మరియు, వ్యవసాయ జనాభాకు) విఫలమైన అనేక మార్గాలను<ref name="sainath">P. Sainath:[http://www.frontlineonnet.com/fl1703/17030290.htm "Iron in the soul, decay in the brain"] {{webarchive|url=https://web.archive.org/web/20051013063948/http://www.frontlineonnet.com/fl1703/17030290.htm|date=13 October 2005}}, ''Frontline'' '''17''' (3), 5–18 February 2000. Retrieved 17 March 2006.</ref> విశ్లేషించడానికి ప్రయత్నించడం ఇది మొదటిసారి. <ref name="joseph">Ammu Joseph: [http://www.humanscape.org/Humanscape/2000/April/hs40012t.htm "Areas of darkness"], ''Humanscape'', April 2000 {{webarchive|url=https://web.archive.org/web/20100703151439/http://www.humanscape.org/Humanscape/2000/April/hs40012t.htm|date=3 July 2010}}</ref> ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని, సమాజంలోని అణగద్రొక్కబడిన వర్గాలలో అది హింసతో బయటపడుతుందనీ తెలిపాడు. తరువాత రోజు అతను పార్లమెంటులో చేసిన ప్రసంగంలో <ref>K. R. Narayanan: [http://www.india-seminar.com/2000/487/487%20narayanan.htm Address to parliament on the golden jubilee of the Republic], 26 January 2000. Retrieved 24 February 2006.</ref> భారత రాజ్యంగ నిర్మాణంలో బి.ఆర్.అంబేద్కర్ పాత్రను కొనియాడాడు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో ప్రభుత్వ స్థిరత్వం కోసం అంబేద్కర్ సూచించిన జవాబుదారీతనం మరియు, భాద్యతలను మార్చడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరించాడు. తరువాత 2001 లోజరిగిన గణతంత్ర దినోత్సవంలో అతను ఈ బలమైన పదజాలాన్ని పునరుధ్ఘాటించాడు. <ref name="rep_2001">K. R. Narayanan: [http://meaindia.nic.in/speech/2001/01/25spc01.htm Address on Republic day], 26 January 2001. Retrieved 24 February 2006. {{webarchive|url=https://web.archive.org/web/20090410180833/http://meaindia.nic.in/speech/2001/01/25spc01.htm|date=10 April 2009}}</ref>
 
=== అధ్యక్షునిగా విచక్షణా వ్యవహారాలు: ===
అధ్యక్షునిగా నారాయణన్ తన వివేచనా శక్తులను ఉపయోగించి అతను తీసుకున్న వివిధ నిర్ణయాలు, ఆలోచనను దేశానికి వివరించే ముఖ్యమైన ఆచరణను ప్రవేశపెట్టాడు; ఇది అధ్యక్షుడి పనితీరులో పారదర్శకత మరియు పారదర్శకతకు దారితీసింది.
; ప్రధానమంత్రి నియామకం మరియు, పార్లమెంట్ రద్దు
 
నారాయణన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలలో ఎవరికీ సభలో విశ్వాసం పొందవలసిన స్థితి లేదని వారితో సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకున్న తరువాత లోక్ సభను రెండు సార్లు రద్దు చేయబడినది. 1997 నవంబరు 28 నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా షరతు విధించబడినపుడు [[ఐ.కె.గుజ్రాల్]] ప్రభుత్వానికి మద్దతును అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు [[సీతారాం కేసరి]] ఉపసంహరించుకున్నాడు. గుజ్రాల్ లోక్ సభ రద్దుకు నారాయణన్‌కు సలహా ఇచ్చాడు. లోక్ సభలో ఎవ్వరూ మెజారిటీని సాధించలేరని అధ్యక్షుడు నారాయణన్ నిర్ణయించుకొని గుజ్రాల్ సలహాను స్వీకరించాడు.(డిసెంబరు 4) <ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr003.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the eleventh Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19980119180543/http://alfa.nic.in/rb/pr003.htm|archivedate=19 January 1998|deadurl=bot: unknown|df=}}, 4 December 1997. Archived Jan. 1998.</ref> తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఎక్కువ స్థానాలు పొందిన పార్టీగా అవతరించింది. ఈ పార్టీ దాని మిత్ర పక్షాలతో కలసి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్.డి.ఎ) ఏర్పరచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంకీర్ణ వర్గానికి [[అటల్ బిహారీ వాజపేయి]] నాయకత్వం వహిస్తూ తనకు సరైన సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పరచేందుకు నారాయణన్ కు కోరాడు. నారాయణన్ వారి కూటమితో సుస్థిర ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన సంఖ్యా బలం పొండడానికి వివిధ పార్టీలు తమకు యిచ్చిన మద్దతు లేఖలను సమర్పించమని కోరాడు. ఎన్.డి.ఎ మిత్ర పక్షాల మద్దతుతో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా (1998 మార్చి 15) న నియమితులైనాడు.<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr032.htm|title=Rashtrapati Bhavan communique concerning the appointment of the Prime minister|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/19990218135627/http://alfa.nic.in/rb/pr032.htm|archivedate=18 February 1999|deadurl=bot: unknown|df=}}, 15 March 1998. Archived Feb. 1999.</ref> 10 రోజులలో పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గాలనినిర్ణయించబడినది.<ref name="krn_vote" />
 
ఈ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీలలో జయలలిత సారధ్యంలోని ఆన్నా డి.ఎం.కె 1999 ఏప్రిల్ 14 న మద్దతు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాసింది. నారాయణన్ లోక్‌సభలో విశ్వాస పరీక్ష జరుపవలసినదిగా వాజ్‌పేయిని కోరాడు. ఏప్రిల్ 17న జరిగిన ఈ విశ్వాస పరీక్షలో వాజ్‌పేయి ఓడిపోయాడు. కొన్ని షరతులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు వాజ్‌పేయి మరియు, ప్రతిపక్ష నేత సోనియా గాంధీలు సిద్ధమయ్యారు. నారాయణణ్ ఎన్.డిఏ మరియుడి.ఏ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంటులో విశ్వసనీయత కోల్పోయినప్పటి నుండి మద్దతు పొందాయనడానికి కావలసిన రుజువులు చూపించమన్నాడు. ఇరు పక్షాలు సరియైన సాక్షాలను అందజేయలేకపోయాయి. పరిపాలనలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని నారాయణన్ ప్రధానమంత్రికి తెలియజేశాడు. వాజ్‌పేయి సలహాతో లోక్‌సభ రద్దు కాబడినది.(ఏప్రిల్ 26).<ref>K. R. Narayanan: {{cite web|url=http://alfa.nic.in/rb/pr119.htm|title=Rashtrapati Bhavan communique concerning the dissolution of the twelfth Lok Sabha|accessdate=2017-04-03|archiveurl=https://web.archive.org/web/20010220235512/http://alfa.nic.in/rb/pr119.htm|archivedate=20 February 2001|deadurl=bot: unknown|df=}}, 26 April 1999. Archived Feb. 2001.</ref> (తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్.డి.ఎ కు సరిపడినంత సీట్లు వచ్చినప్పుడు వాజ్‌పేయి ప్రధానమంత్రి కాగలిగాడు. (1999 అక్టోబరు 11)
 
ఈ నిర్ణయాలలో, నారాయణన్ ప్రధానమంత్రి నియామకానికి కొత్త రూపకల్పనలు చేసాడు - ఏ పార్టీగానీ లేదా ఎన్నికల ముందు భాగస్వాములైన కూటమి గానీ మెజారిటీ పొందినపుడు, మిత్రపక్షాల నుండి మద్దతు లేఖలను సమర్పించడం ద్వారా తాను సభలో విశ్వాసంపొందుతానని ఒప్పించగలిగిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి ప్రధాన మంత్రిగా నియమితుడవుతాడు. అతడు హంగ్ పార్లమెంటు విషయంలో వివిధ ప్రధాన మంత్రుల నియామకాల విషయంలో తనకు పూర్వం ఉన్న రాష్ట్రపతులైన [[నీలం సంజీవరెడ్డి|నీలం సంజివరెడ్డి,]] [[రామస్వామి వెంకట్రామన్|ఆర్.వెంకటరామన్]] మరియు, [[శంకర దయాళ్ శర్మ|శంకర్ దయాళ్ శర్మ]] లు చేసిన చర్యలను విస్తరించాడు.
 
తరువాత అతడు ఈ విషయంలో రెండు విధానాలను అవలంబించాడు. వాటిలో అతిపెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు జరిగిన కూటమి లలో నాయకుడు లోక్ సభలో విశ్వాసం పొందగలరనే పరిశీలన జరిగిన తరువాతనే అతనిని ఆహ్వనించాలి.
Line 86 ⟶ 97:
; రాష్ట్రపతి పాలన యొక్క అధికారం
 
అధ్యక్షుడు నారాయణన్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలోని 356 అధికరణ క్రింద రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును పునఃపరిశీలించమని రెండు సార్లు కోరాడు; గుజ్రాల్ ప్రభుత్వం (1997 అక్టోబరు 22) ఉత్తర ప్రదేశ్ లోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు<ref>Venkitesh Ramakrishnan, Praveen Swami: [http://www.flonnet.com/fl1422/14220040.htm "A crisis defused"] {{webarchive|url=https://web.archive.org/web/20041216190120/http://www.flonnet.com/fl1422/14220040.htm|date=16 December 2004}}, ''Frontline'' '''14''' (22), 1–14 November 1997. Retrieved 24 February 2006.</ref>, వాయ్‌పేయి ప్రభుత్వం (1998 సెప్టెంబరు 25) న బీహార్ లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు<ref>[[Praveen Swami]], Sudha Mahalingam: [http://www.hindu.com/fline/fl1521/15210040.htm "The BJP's Bihar fiasco"], ''Frontline'' '''15''' (21), 10–23 October 1998. Retrieved 24 February 2006.</ref> అతను ఈ విధంగా పునః పరిశీలను కోరాడు. ఈ రెండు సందర్భాలలో అతను నిర్ణయం తీసుకున్నప్పుడు 1994 లో జరిగిన ఎస్.ఆర్.బొమ్మై మరియు, కేంద్ర ప్రభుత్వం పై సుప్రీ కోర్డు ఇచ్చిన తీర్పును ఉదహరించాడు. రాష్ట్రపతి పునరుద్ధరణను మంత్రివర్గం గౌరవించింది. ఒక అధ్యక్షుడు ఇటువంటి పునఃపరిశీలనను కోరినప్పుడు, ఈ సంఘటనలు ఫెడరలిజం మరియు, రాష్ట్రప్రభుత్వాల అధికారాలను గూర్చి ముఖ్యమైన పూర్వ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసింది.
 
; కార్గిల్ వివాదం
 
'''కార్గిల్ యుద్ధం''', [[భారత దేశము|భారత్]], [[పాకిస్తాన్]] మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు, కాశ్మీరీ తీవ్రవాదులు [[నియంత్రణ రేఖ]] దాటి భారతదేశంలోకి చొరబడడం.<ref name="Globalsecurity2">{{cite web|url=http://www.globalsecurity.org/military/world/war/kargil-99.htm|title=1999 Kargil Conflict|accessdate=2009-05-20|work=[[GlobalSecurity.org]]|publisher=}}</ref> ఈ సందర్భంలో వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను వీగిపోయింది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఏర్పాటుకు విఫలమైంది. లోక్‌సభ రద్దు కాబడినందువల్ల ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంటులో చర్చించబడి ఆమోదించబడిన తరువాత అంగీకరిచవలసి ఉన్నందున, సుస్థిర ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇది ప్రజాస్వామ్య జవాబుదారీతనంతో ఒక సమస్యకు దారితీసింది. ఈ సంఘర్షణపై చర్చించడానికి సమావేశం జరపాలని అనేక ప్రతిపక్ష పార్టీల డిమాండ్ చేసిన ఫలితంగా రాజ్యసభలో చర్చించమని వాజ్‌పేయిని నారాయణన్ సూచించాడు. అయితే ఆతను రాజ్యసభను అంతరాయం కలిగించే విధంగా ఉన్న రాజ్యసభ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు.<ref>V. Venkatesan: [http://www.hinduonnet.com/fline/fl1615/16150230.htm "Political echoes"] {{webarchive|url=https://web.archive.org/web/20060629035018/http://www.hinduonnet.com/fline/fl1615/16150230.htm|date=29 June 2006}}, ''Frontline'' '''16''' (15), 17–30 July 1999. Retrieved 24 February 2006.</ref> అంతేగాక, భారతీయ సైనిక దళాల ముగ్గురు సైన్యాధిపతులతో ఈ సంఘర్షణపై నారాయణన్ వివరించాడు. మరుసటి సంవత్సరం అతని రిపబ్లిక్ డే ప్రసంగం దేశాన్ని కాపాడటానికి మరణించిన సైనికులకు గౌరవించడం ద్వారా మొదలైంది.<ref name="rep" />
 
== తరువాత జీవితం ==
భారత రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తరువాత కె.ఆర్. నారాయణన్ తన భార్య ఉషతో పాటు తన మిగిలిన జీవితాన్ని సెంట్రల్ ఢిల్లీ బంగ్లా (34 ఫృధ్వీ రోడ్) లో గడిపాడు. ముంబై (21 జనవరి 2004) లో వరల్డ్ సోషల్ ఫోరమ్ (WSF) "ప్రత్యామ్నాయ ప్రపంచీకరణ ఉద్యమానికి" తన మద్దతును అందించాడు.
 
అతను సిద్ధ మరియు, ఆయుర్వేదం కోసం నవజ్యోతిశ్రీ కరుణాకర గురు పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి ఉఝావూరు నుండి పోథెన్‌కోడ్ లోని సంతిగిరి ఆశ్రమానికి వెళ్ళాడు. <ref>Manmohan Singh: [http://pmindia.nic.in/speech/content.asp?id=74 Speech] {{webarchive|url=https://web.archive.org/web/20061005031402/http://pmindia.nic.in/speech/content.asp?id=74|date=5 October 2006}} on the dedication of K. R. Narayanan's ''tharavaadu'' for establishing a research centre in Indian medicine ([https://web.archive.org/web/20041209222914/http://www.santhigiri.org/conf2005/about_conf.html Navajyothisree Karunakara Guru research centre for Siddha and Ayurveda]), 15 February 2005. Retrieved 24 February 2006.</ref>
 
కె.ఆర్.నారాయణన్ 2005 నవంబరు 9 న తన 85వ యేట న్యూఢిల్లీ లో మరణించాడు. అతనికి హిందూ ధర్మ శాస్త్రంప్రకారం దహన కార్యక్రమాలను సైనిక లాంఛనాలతో చేసారు. ఇది రాజ్‌ఘాట్ కు సమీపంలోని "కర్మ భూమి" లో జరిగింది.
 
== కె.ఆర్.నారాయణన్ ఫౌండేషన్ ==
[https://web.archive.org/web/20091114065429/http://www.krnarayananfoundation.com/ కె.ఆర్.నారాయణన్ ఫౌండేషన్] (K.R.N.F) 2005లో స్థాపించబడినది. ఇది కె.ఆర్.నారాయణణ్ జ్ఞాపకార్థం అతని ఆదర్శాలను ప్రచారం చేయుటకు ప్రారంభించబడింది. దీని లక్ష్యం కేరళ సమాజంలోని దుర్బల వర్గాలైన మహిళలు, పిల్లలు, అంగవైకల్య వ్యక్తులు, వృద్ధులు మరియు, ఇతర వెనుకబడిన వర్గాలకు విద్యా శిక్షణను అందిచడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వారిజీవన పరిస్థితులను మెరుగుపరచడాం, వారి కుటుంబాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలద్వారా మంచి భవిష్యత్తునందించడం.
 
ఈ ఫౌండేషన్ పధ్ధతులు ఐదు ముఖ్యమైన అంశాల చుట్టూ తిరుగుతుంది;
 
* పేదలకు పర్యావరణ అనుకూల గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధన మరియు, అభివృద్ధి
* మానవ వనరుల అభివృద్ధి
* దృక్పథ మార్పు మరియు, స్వీయ నిర్వహణ
* పేద ప్రజల ఆర్థికాభివృద్ధి
 
ప్రజాజీవితం, జర్నలిజం, సివిల్ సర్వీస్, మెడికల్ సైన్స్, సమాజ సేవ,సాహిత్యం, క్రీడలు, వినోదం, రాజకీయం వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న రంగాలలోని గొప్పవారిని గుర్తించి ఫౌండేషన్ ఉత్తమంగా గౌరవించడం.
 
ఈ ఫౌండేషన్ కె.ఆర్. నారాయణన్ జీవితంపై డాక్యుమెంటరీ (మలయళం మరియు ,ఆంగ్లం) లను తయారుచేసింది. ఈ డాక్యుమెంటరీలో కె.ఆర్ నారాయణన్ జ్ఞాపకార్థం అతని [https://web.archive.org/web/20091114095143/http://www.krnarayananfoundation.com/Documentaryfilm.htm అడుగు జాడలు] పేరుతో అతని ఆదర్శాలను ప్రచారం చేయుటం జరిగింది. ఈ డాక్యుమెంటరీకి సీనియర్ జర్నలిస్టు సన్నీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. డాక్యుమెంటరీ కథను ఈ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అయిన ఎబే జె.జోస్ రచించిన జీవిత చరిత్ర ఆధారంగా తీసుకున్నారు. ఈ డాక్యుమెంటరీ డి.వి.డి కాపీలను అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు, ప్రజా గ్రంథాలయాలకు అందజేసారు.
 
ఈ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి [http://www.ebyjjose.com ఎబే జె. బోస్] కె,ఆర్. నారాయణన్ జీవిత చరిత్రను [https://web.archive.org/web/20090810201154/http://krnarayananfoundation.com/KRNarayananBiography.htm కె.ఆర్. నారాయణన్ భారతతింటె సూర్యతేజస్సు]పేరుతో పుస్తకం రాసాడు. ఇది మలయాళ భాషలో రాయబడింది.
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు