మణిపురి భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 24:
మణిపురి భాషకు దాని ప్రత్యేకమైన మీటేయ్ లిపి ఉంది, 18వ శతాబ్ది వరకూ లిపి ఉపయోగంలో ఉంది. ఎప్పటి నుంచి వినియోగంలో ఉందన్నది తెలియదు. [[మణిపూర్ రాజ్యం|మణిపూర్ రాజ్య]] పాలకుడైన [[పాంహేబా]] రాజ్యంలో [[హిందూ మతం]] ప్రవేశపెట్టి మీటేయ్ లిపి వాడకాన్ని నిషేధించి, [[బెంగాలీ లిపి]] ప్రవేశపెట్టాడు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో క్రమేపీ బెంగాలీ లిపి బదులు మీటేయ్ లిపి వాడడం పెరుగుతోంది. స్థానిక సంస్థలు మీటేయ్ లిపి వాడమని ప్రోత్సహిస్తూ, అవగాహన కల్పించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి.
18వ శతాబ్ది తొలినాళ్ళలో పంహేబా రాజు హిందూ మతంలోకి మారాకా బెంగాలీ హిందూ ప్రచారకర్త [[శాంతిదాస్ గోసాయి]] ప్రేరేపణతో అనేక మీటేయ్ లిపి వ్రాతప్రతులు నాశనం చేశారు. 1709 నుంచి 20వ శతాబ్ది మధ్యకాలం వరకూ మణిపురి భాషను బెంగాలీ లిపిలో రాసేవారు.
<!--▼
▲<!--
Since the early 1980s, the Meitei alphabet has been taught in schools in Manipur.
|