ప్రతిభా రాయ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
కొన్ని సవరణలు |
||
పంక్తి 40:
ఆమె 1943 జనవరి 21 న [[ఒడిషా]] రాష్ట్రంలోని [[కటక్ జిల్లా]] లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. <ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/odia-writer-pratibha-ray-named-for-jnanpith-award/1/239724.html|title=Odia writer Pratibha Ray named for Jnanpith Award : East, News – India Today|accessdate=28 December 2012|work=indiatoday.intoday.in|last=|first=|year=2012|quote=She was born to a Gandhian teacher on January 21, 1943, at Alabol village.}}</ref> [[మూర్తిదేవి పురస్కారం]] అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.<ref>{{cite web|url=http://www.hindu.com/lr/2007/04/01/stories/2007040100260600.htm|title=The Hindu : Literary Review / Personality : 'The sky is not the limit'|accessdate=28 December 2012|work=hindu.com|last=Balakrishnan|first=Hariharan|year=2007|quote=first woman to win the Jnanpith Moorti Devi Award.}}</ref>
ఆమె సమకాలీన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక ప్రముఖ కల్పిత రచయిత్రి. ఆమె తన [[మాతృభాష]] [[ఒడియా భాష|ఒడియా]]<nowiki/>లో [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)"<ref>{{cite web|url=http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|title=Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award, Oriya Orbit|accessdate=28 December 2012|work=orissadiary.com|last=|first=|year=2012|archiveurl=https://archive.is/20130111071719/http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|archivedate=11 January 2013|deadurl=yes|quote=her first novel as a novice, titled "Barsha-Basanta-Baishakha" (The Rain, Spring and Summer, 1974) which immediately captured the hearts of Odia readers.|df=dmy-all}}</ref> అత్యధికంగా అమ్ముడయింది.▼
▲ఆమె సమకాలీన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక ప్రముఖ
సమాజ ఆరోగ్యకరమైన పనితీరు కోసం పురుషులు, మహిళలు విభిన్నంగా సృష్టించబడ్డారు. మహిళలకు గల ప్రత్యేకతలను వారు మరింత పెంచుకోవాలి. ఒక మానవునిగా స్త్రీ, పురుషుడు సమానమే. ఆమె తన వివాహం అయిన తరువాత కూడా రచనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పి.హెచ్.డి (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం) లను పూర్తిచేసింది. ఆమె ఒడిశాలోని ఆదిమ గిరిజన తెగల గూర్చి పరిశోధించి "ట్రైబలిజం, క్రిమినాలజీ ఆఫ్ మాండో హైలాండర్" అనే అంశంపై పోస్టు డాక్టరల్ పరిశోధనను చేసింది.
పంక్తి 52:
== ఇతర సేవలు ==
ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన [[పూరీ పట్టణం|పూరీ]] [[పూరీ జగన్నాథ దేవాలయం|జగన్నాథ దేవాలయం]]<nowiki/>లో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ ప్రవేశానికి వర్ణ వివక్ష (కుల/మత) చేస్తున్నందున దానికి వ్యతిరేకంగా పోరాడింది. ఆమె పూజారులు అవాంఛనీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా వార్తా పత్రికలో "ద కలర్ ఆఫ్ రెలిజియన్ ఈస్ బ్లాక్" (''ధర్మార రంగ కళ'') శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆమె తన వార్తాపత్రికలో రాసిన కథనానికి వ్యతిరేకంగా పూజారులు సమర్పించిన పరువు నష్టం కేసుపై పోరాడుతోంది. అక్టోబరు 1999 న [[ఒడిషా|ఒడీశా]]<nowiki/>లో సంభవించిన తుఫాను బాధిత ప్రాంతాలకు ఆమె సందర్శించింది. ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనాథల, [[వితంతువు]]<nowiki/>ల పునరావాసం కోసం కృషి చేస్తోంది.▼
▲ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన [[పూరీ పట్టణం|పూరీ]] [[పూరీ జగన్నాథ దేవాలయం|జగన్నాథ దేవాలయం]]<nowiki/>లో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ
ఆమె [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో , విద్యా సమావేశాలలో పాల్గొన్నది. ఆమె 1986లో పూర్వపు [[రష్యా|USS.R]] లో గల ఐదు రిపబ్లిక్ దేశాలను సందర్శించి, ISCUS చే నిర్వహింపబడుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నది. 1994 లో [[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]] లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్ సంస్థ నిర్వహించిన "ఇండియా టుడే 94" కార్యక్రమంలో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. ఆమె [[ఆస్ట్రేలియా]]<nowiki/>లోని వివిధ విశ్వవిద్యాలయాలలో [[భారతీయ సాహిత్యం]] , భాషల గూర్చి చర్చలు, భాషణలు చేసింది. ఆమె [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]], [[యునైటెడ్ కింగ్డమ్|యునైటెడ్ కింగ్డం]], [[ఫ్రాన్సు|ఫ్రాన్స్]] దేశాలకు సందర్శించి ఉపన్యాసాలను యిచ్చింది. 1996 లో [[బంగ్లాదేశ్]]లో జరిగిన "ఇండియన్ ఫెస్టివల్"లో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. 1999 జూన్ లో నార్వే లోని ట్రామ్సో విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ అంతర్జాతీయ మహిళా అంతః క్రమశిక్షణ కాంగ్రెస్" సభలకు అతిధిగా హాజరయింది. [[నార్వే]], [[స్వీడన్]], [[ఫిన్లాండ్]], [[డెన్మార్క్]] దేశాలకు ఉపన్యాస పర్యటనను 1999లో చేసింది. 2000లో జూరిచ్, [[స్విట్జర్లాండ్|స్విడ్జర్లాండ్]] దేశాలలో జరిగిన సెమినార్ లలో "ధర్డ్ యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంశంపై పత్రాలను సమర్పించడానికి సందర్శించింది.▼
== యాత్రలు ==
▲ఆమె [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో , విద్యా సమావేశాలలో
== సభ్యత్వాలు ==
ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉంది.
== కొన్ని రచనలు ==
'''నవలలు'''
|